సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్మిత్లను ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా ఆస్ర్టేలియా క్రికెట్ బోర్డు నిషేధం విధించిన విషయం. దీంతో వారిద్దరూ ఐపీఎల్ – 2018 సీజన్లో ఆడే అవకాశం కోల్పోయారు. ఆ తరువాత కొందరు మాజీ క్రికెటర్లు వార్నర్, స్మిత్లపై విమర్శల వర్షం కురిపించగా.. మరికొందరు మాత్రం సానుభూతి చూపారు. see also : మంత్రి కేటీఆర్తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!! …
Read More »