ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజాసంఘాలు నేతలు, ప్రజలు చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కాన్వాయ్ను అడ్డుకుని సీమద్రోహి గో బ్యాక్ అంటూ తమ నిరసన తెలిపారు. మరుసటి రోజు ఈ ఘటనపై స్పందించిన బాలయ్య…నేను కనుసైగ చేస్తే …
Read More »చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్…!
టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా నెలరోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుళ్లూరు మందడం, వెలగపూడి వంటి 5 గ్రామాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అమరావతి ఆందోళనల్లో మగవారి కంటే మహిళలే ఎక్కువగా …
Read More »అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!
అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …
Read More »జిల్లాకు వచ్చి మరీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం
ప్రకాశంజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా క్లాసులు టీసుకున్నట్టుగా తెలుస్తోంది..ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేరుతో ఆయన నియోజకవర్గంలో కొందరు సాగిస్తున్న దందాల గురించి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం …
Read More »పాలనాపరమైన విమర్శలు చేయలేకే అన్యమత ప్రచారం పేరుతో దుష్ప్రచారమా..?
తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఐ ల్యాండ్లో అన్యమత ప్రచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. మతాలను అడ్డు పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన …
Read More »పవన్ కళ్యాణ్‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేసింది లాంగ్ మార్చ్ కాదు, ఈవినింగ్ వాక్ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్ మార్చ్ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ …
Read More »ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పిన రజనీకాంత్..!
కొన్ని సినిమాలు కథ, కథనాలు బాగున్నా ఎందుకనో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడతాయి. మరి కొన్ని సినిమాలు కథ బాగున్నా..కథనం బాగోక ఫ్లాప్ అవుతాయి. అలాగే మరికొన్ని సినిమాలు ఫలానా సెంటిమెంట్పై ఫ్లాప్ అవుతాయని అంటారు. అయితే కథ, కథనాలు బాగున్నాయని..పక్కాగా హిట్ అవుతుందని నమ్మి, భారీగా ఖర్చుపెట్టి తీసిన సిన్మా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత బాధ అంతా ఇంతా కాదు. మన టాలీవుడ్లో సిన్మా తీసేటప్పుడే …
Read More »మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరిక
‘సూరీ… వ్యక్తిగత స్వార్ధం కోసం నీచ రాజకీయాలు చేయడం మానుకో.. గత ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశావు.. అంతులేని అవినీతి చేశావు. నీ అవినీతిపై విచారణను తప్పించుకునేందుకు ధర్మవరంలో అలజడులు సృష్టిస్తున్నావు.. పోలీసులు, అధికారులపై రాళ్లతో దాడులు చేయించి విధ్వంసానికి కుట్రపన్నుతున్నావు. నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే …
Read More »పోలీసుల అంతు చూస్తా.. భవిష్యత్తులో మీరు బాధపడతారంటూ చంద్రబాబు వార్నింగ్
పోలీసులు.. మీ సంగతి చూస్తాను, భవిష్యత్తులో మీరు బాధపడతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కావాలంటే వైఎస్ఆర్సిపిలో చేరవచ్చని హెచ్చరించారు.. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో వైజాగ్ వచ్చిన చంద్రబాబు పోలీసులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో రెండురోజుల సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన …
Read More »జాగ్రత్త మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. ముఖ్యమైన ఈ ఊర్లు
శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ఏపీ రాష్ట్ర్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస..కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు..అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. …
Read More »