Home / Tag Archives: warangal (page 4)

Tag Archives: warangal

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ జైలు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సెంట్రల్ జైలును యుద్ధప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న ఎంజీఎం సరిపోకపోవడంతో 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలు ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మించాలన్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్ కేర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

Read More »

పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా ఎంజీఎం

తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఉన్న ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పూర్తిస్థాయి కొవిడ్‌ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలోని కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో నాన్‌ కొవిడ్‌ రోగులకు వైద్యసేవలు అందించనున్నారు. ఈ దవాఖానను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మొదట 50 పడకలతో సేవలు ప్రారంభించి, వారం రోజుల్లో దానిని 250 …

Read More »

GWMC ఎన్నికలు-అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలోని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 66 డివిజ‌న్ల‌కు గానూ తొలి జాబితాలో 18 డివిజ‌న్ల‌కు టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆ పార్టీ వెల్ల‌డించింది. తొలి జాబితా అభ్య‌ర్థుల‌కు బీ ఫారాల‌ను పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అంద‌జేశారు. 2వ డివిజ‌న్ – బానోతు క‌ల్ప‌న సింగులాల్ 5వ …

Read More »

వరంగల్ లో బీజేపీకి భారీ షాక్..

వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేల బీజేపీకి గట్టి షాక్ తగిలింది..వరంగల్ లో గత 25 ఏండ్లుగా బీజేపీకి వివిద హోదాల్లో సేవ చేసి బీజేపీ ని నిలబెట్టిన సీనియర్ బీజేపీ నాయకుడు గందె నవీన్ గారు,వారి సతీమణి గందె కల్పన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీలో చేరారు.. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కండువా కప్పి పార్టీలోకి …

Read More »

సాగుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు …

Read More »

వరంగల్ హీరోయిన్ ఈషా రెబ్బ సంచలన నిర్ణయం

టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు శాకుంత‌లం. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీలో స‌మంత అక్కినేని లీడ్ రోల్ పోషిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లుకానుంది. శాకుంతలంలో వ‌రంగ‌ల్ అమ్మ‌డు ఈషా రెబ్బా కీ రోల్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈషారెబ్బ శాకుంత‌లం ప్రాజెక్టుకు నుంచి త‌ప్పుకున్న‌ట్టు న్యూస్ ఫిలింస‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌న రోల్‌కు మేక‌ర్స్ ఆఫ‌ర్ చేసిన రెమ్యున‌రేష‌న్ …

Read More »

పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి  తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రకటించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు. …

Read More »

మా ఓపిక నశిస్తే,బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేరు-అనిల్ కూర్మాచలం

 పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు  ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం ‌తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర  టీ.ఆర్.యాస్  పార్టీదని, ఇలా ప్రజలని …

Read More »

జనవరి 13నుండి ఐనవోలు జాతర

ఉమ్మడి వరంగల్ జిల్లా ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర జ‌న‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ జాత‌ర‌కు అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఏర్పాట్లు చేయాల‌ని ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, …

Read More »

ప్రేమను ఒప్పుకోరని

తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat