రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కామ్ స్టర్ చంద్రబాబును కస్టడీలో తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు 2 రోజుల పాటు స్కిల్ స్కామ్పై విచారణ జరుపనున్నారు..ఇదిలా ఉంటే..స్కిల్ స్కీమ్లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని విచారణలో గుర్తించిన ఏపీ సీఐడీ..ఈ మేరకు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడలోని ఏసీబీ కోర్డులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చారు..అయితే అసలు స్కిల్ స్కామ్లో అవినీతి జరగలేదని, ఎఫ్ఐఆర్లో బాబు పేరులేదు …
Read More »రేయ్..నెల్లూరు వడివేలు..రోజా జోలికి వస్తే…వంకర మూతి పచ్చడైపోద్దిరోయ్..!
40 ఏళ్లుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని 18 కి పైగా స్టేలు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తెలివిగా తప్పించుకున్న చంద్రబాబుకు ఎట్టకేలకు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావడంతో ఇన్నాళ్లు చంద్రబాబు అరాచకాలకు బలైపోయిన వారంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మహిళ అని కూడా చూడకుండా… పోలీసులలో ఈడ్చుకెళ్లి…రోజంతా వాహనాల్లో తిప్పి..ఏడాది పాటు అసెంబ్లీ అడుగు పెట్టకుండా …
Read More »బ్రేకింగ్…టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
పొద్దున లేస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతారంటూ సాంబడు, వెంకడు అనే ఇద్దరు పచ్చ మీడియా జర్నలిస్టులు..పిచ్చిపిచ్చిగా రంకెలు వేస్తూ విరుచుకుపడుతుంటారు..కానీ వైసీపీ నేతల కంటే బూతుల్లో పీహెచ్డీలు చేసిన టీడీపీ నేతలు చాలా మందే ఉన్నారు..అయ్యన్నపాత్రుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఆనం రమణారెడ్డి నోటి నుంచి జాలువారే మాటలు వింటే తెలుగు భాష అక్షరాలు తమకు తామే ఉరేసుకుంటాయి…మహిళలు అని కూడా చూడకుండా…మంత్రి అనే గౌరవం లేకుండా …
Read More »బ్రేకింగ్..పోలీసులపై మరోసారి జేసీ దివాకర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రలు చేపట్టారు. అయితే రాజధానిపై వివాదం చెలరేగుతున్న దరిమిలా పోలీసులు ఎక్కడక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ …
Read More »సీఎం జగన్పై కాంగ్రెస్ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేత కౌంటర్..!
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …
Read More »స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్ల్యాండ్ను లోకేష్ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …
Read More »