గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను …
Read More »నివ్వెరపోతున్న వైసీపీ శ్రేణులు.. ఓట్లు తీసేసి గెలవాలనుకుంటున్నారా.?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఓటే తీసేసారు.. అవును చిత్తూరు జిల్లా పూతలపట్టు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ ఓటు తొలగింపునకు దరఖాస్తు రావడంతో ఆయన షాకయ్యారు. ఉద్దేశపూర్వకంగా వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి ఓటునే తొలగించేసారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఓటునే తొలగించేందుకు దరఖాస్తులు చేయడంపై విస్మయం కలిగిస్తోంది. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు …
Read More »బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ
ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …
Read More »వైసీపీ అభిమానుల ఓట్లు తొలగిస్తుండడం తెలిసి అనిల్ కుమార్ ఏం చేసారో తెలుసా.?
అనిల్ కుమార్ యాదవ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మెల్యే.. అనిల్ కు నెల్లూరుతో పాటు పార్టీలోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా సర్వేల పేరుతో వచ్చి వివరాలు తీసుకుని ఓట్లు తొలగిస్తుండడం పట్ల వైసీపీ అప్రమత్తమైంది. ఇటువంటివారికి ఎలాంటి వివరాలు ఇవొద్దని అనిల్కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారని, ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు …
Read More »