Home / Tag Archives: vishaka (page 5)

Tag Archives: vishaka

వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈయనెవరో తెలుసా.?

ఆంద్రప్రదేశ్ లో  2019 లో జరిగే సాదరణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ఇతర పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. పార్టీల్లో అసంతృప్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారంత వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక పక్క రాష్ట్రం కోసం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు …

Read More »

చరిత్రలోనే మొదటి సారి….ఎవ్వరికి జరగలేదు… హాద్దులు లేవు…జగన్ అంటే మరీ ఇంత వీరాభిమానమా?

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని …

Read More »

వైఎస్ జ‌గ‌న్ 241వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో విజ‌య‌వంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయ‌న‌తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. జ‌గ‌న్ చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యండవల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్‌ రోడ్‌ మీదుగా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోట …

Read More »

చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా

ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నగర ట్రాఫిక్‌ ఏసీపీ ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్‌ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌కు …

Read More »

వైఎస్ జగన్ 239వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్ 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం మెట్టపాలెం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్, కృష్ణాపురం, దుగ్ధ క్రాస్‌ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో …

Read More »

అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం..!

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్‌ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో …

Read More »

మరో మహిళ నేత టీడీపీకి రాజీనామా..!

ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వీరిలో మహిళ నేతలు కూడ ఉండడం చర్చనియాసం అయ్యింది. మొన్నటికి మొన్న ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ ఉన్న మహిళ నేత కవిత బీజేపీ చేరారు. తాజాగా విశాఖ జిల్లాలోని కేజేపురం మండలం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ తెలుగు దేశం పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను …

Read More »

మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే చంద్రబాబు… రోడ్డుపై అసభ్యకరంగా

ప్రశాంత వాతావరణానికి.. అందమైన ప్రకృతి రమణీయతకు పేరున్న విశాఖ నగర పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. అందమైన బీచ్‌.. చల్లని గాలులతో పలుకరించే నగర ప్రాముఖ్యతను దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. అభివృద్ధి పేరుతో నగరాన్ని కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. ఆధునిక సాంప్రదాయం ముసుగులో మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విష సంస్కృతికి విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని రోడ్డుపై అసభ్యకరంగా లాగేసి …

Read More »

అధికారంలో ఉంటే మగవారిపైనే కాదు…..అమ్మాయిలను ఏం చేసిన అడిగేవారు లేరా

భూకబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై దాడి చేసి, వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి పొదల్లో పడేసారు. ఇంత దారుణమైన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన శేఖర్ ..భూపతిపాలెం గ్రామానికి చెందిన దేవుడు అనే రైతు చెందిన భూమిని కబ్జా చేయాలనుకున్నాడు. దీనిని అడ్డుకున్నందుకు, దేవుడు కూతుర్లపై దాడి చేసి చేతులు, కాళ్లు కట్టేసి చెట్లల్లో పడేసారు. అధికారంలో ఉన్న ‘లోకల్ లీడర్ల అండ దండలతో మాభూమిని …

Read More »

కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?

దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్‌కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat