విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సహస్ర చండీయాగం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అర్చకుల వేదమంతోచ్ఛారణల మధ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామిజీలకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివార్ల …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర..!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా అక్టోబర్ 13 , ఆదివారం నాడు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా కాళేశ్వరం వద్ద గోదావరి నదీమ తల్లికి పసుపుకుంకుమ, చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకుని కాళేశ్వరుడికి, ముక్తేశ్వరుడికి …
Read More »వరంగల్ దేవినవరాత్రుల ఉత్సవాలలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ప్రత్యేక పూజలు..!
విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందు ధర్మ ప్రచార యాత్రకు వరంగల్ నగరంలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న దేవి నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఆశీర్వదించి హిందూ ధర్మ విశిష్టతపై ఉపదేశం ఇస్తున్నారు. వరంగల్ నగరంలో స్థానిక రాధిక …
Read More »దేవినవరాత్రులలో శ్రీ రాజశ్యామలాదేవికి విశాఖ ఉత్తరాధికారి పీఠపూజ…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర వరంగల్ నగరంలో విజయవంతంగా సాగుతోంది. నాలుగురోజు బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో స్వామివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను వేదపండితుల …
Read More »వరంగల్ దేవి నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి దేవి పీఠ పూజ…!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం నాడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా నిన్న హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రులలో పాల్గొన్న స్వామివారు దేవి పీఠ పూజ నిర్వహించారు. తదనంతరం వేయి స్థంభాల గుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ …
Read More »