విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది .అంతా ఇంతా కాదు ఏకంగా క్రికెట్ విమర్శకులను విమర్శించే అంతగా .ఇటీవల కివీస్ తో జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే .ఆ మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన ఎంఎస్ ధోని పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోవడంతో మాజీ ఆటగాళ్ళు లక్ష్మణ్ ,అగార్కర్ ఆటగాళ్ళు ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను యువతకు …
Read More »కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …
Read More »కోహ్లీ కొంప మునిగేనా..?
మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్లో …
Read More »రోహిత్ శర్మ సెంచరీ.. కోహ్లీ75
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 15 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులు సాధించాడు . ప్రస్తుతం35 ఓవర్లకి 196/1 రోహిత్ 108, కోహ్లీ …
Read More »విరాట్ కోహ్లీ, అందాల తార అనుష్కతో ఇటలీలో పెళ్లి …
భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ అధికారులను ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ …
Read More »పెళ్లి కోసం క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన.. కోహ్లీ….. అనుష్క
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇరువురికి చెందిన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన …
Read More »కోహ్లీ..అనుష్కల పెళ్లి ఎప్పుడంటే..?
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక్కటి కాబోయే తరుణం వచ్చేసిందని సమాచారం. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని అటు సినీ వర్గీయులు.. ఇటు క్రికెట్ వర్గీయులు కూడా అవుననే అంటున్నాయి. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉందట. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్లు ఉండడంతో కోహ్లీ ఈ సిరీస్కు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్న విషయం తెలియరాలేదు. …
Read More »అనుష్కను ప్రేమించడానికి అసలు కారణాన్ని చెప్పిన కోహ్లి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తమ రిలేషన్షిప్పై నోరు మెదపకపోయినా.. వాళ్ల సెల్ఫీలు, విహార యాత్రలు, డేటింగ్లు అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఇటు విరాట్గానీ అటు అనుష్కగానీ ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడలేదు. అయితే ఈ మధ్య బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్తో కలిసి కోహ్లి ఓ దివాళీ ప్రోగ్రామ్లో పాల్గొన్నపుడు …
Read More »ధోనీ కూతురుతో విరాట్ కోహ్లీ సరదాగా ఏం చేశాడో వీడియో చూడండి
మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదికగా మొన్న జరిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా జీవాతో కలిసి కోహ్లీ సరదాగా ముచ్చటించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో కలిసి మళ్లీ ఆడుకున్నానని …
Read More »కోహ్లీని కలిసిన ఈ అమ్మాయిలు ఎవరు…?
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీని.. మహిళా క్రికెటర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిశారు. గురువారం బెంగళూరులో భారత్-ఆసీస్ మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్, స్మృతి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం వారు కోహ్లీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంగ్లాండ్, వేల్స్లో జరిగిన …
Read More »