అవును మీరు చదివింది నిజమే. గ్రామం.. గ్రామం వేశ్య వృత్తిలోకి దిగింది. ఏకంగా 65 మంది యువతులు ఇప్పటికే వేశ్యవృత్తిలో కొనసాగుతుండగా.. ఇంకా ఒకరి తరువాత.. మరొకరు ఇలా ఒక్కొక్కరుగా పడక వృత్తిని ఎంచుకునేందుకు వెళ్తున్నారు. ఈ వృత్తి చేస్తూ సమాజంలో తలెత్తుకు తిరగలేము అని తెలిసినా.. కుటుంబ పోషణ నిమిత్తం తప్పడం లేదంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? మహిళలు వేశ్య వృత్తిని ఎంచుకోవడానికి కారణమేంటి..? అనేగా మీ …
Read More »మంత్రి హరీష్ రావు స్కెచ్..ఆ గ్రామం మొత్తం టీఆర్ఎస్ వైపే..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి హరీష్ రావు …
Read More »ప్రేమ శవమైంది….. గ్రామంలో ఉద్రిక్తత
పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) శుక్రవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్ అనే యువకుడు ప్రేమించి …
Read More »