ఏపీలోని విజయవాడ నగరంలో ఏ కన్వెన్షన్ సెంటర్లో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభి కళాకారుడు ఆర్.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో …
Read More »ఏపీలో బాబా కాదు..ఓ పాస్టర్ అమ్మాయిలతో రాసలీలలు..వీడియో లీక్
ఏపీలో మరో నేరం బట్ట బయలైయ్యింది. విజయవాడలో ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. దీంతో బెజవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో …
Read More »విజయవాడలో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది.
రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది. విజయవాడ రైల్వే స్టేషన్ మేనేజర్ సీహెచ్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6వ నంబర్ ప్లాట్ఫాంపైకి వచ్చిన ధన్బాద్– అలెప్పీ ఎక్స్ప్రెస్ (13351)లోని జనరల్ బోగీ కింద చక్రం స్ప్రింగ్ విరిగిపోవడాన్ని గమనించిన పాయింట్స్మెన్ వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది మరో బోగీని మార్చి ఉదయం 9.20 గంటలకు …
Read More »