అంతా అనుకున్నట్లే జరిగింది..ఇన్నాళ్లు బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో రహస్య సంబంధం కొనసాగించిన చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. రూ. 371 కోట్లు అవినీతి అనేది చాలా చిన్న విషయమంటూ నిస్సిగ్గుగా చంద్రబాబును సమర్థించిన పవన్..ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం జనసేన కార్యవర్గం కూడా అర్థం చేసుకోవాలని, రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని …
Read More »వైసీపీ ప్లీనరీలో విజయమ్మ పాల్గొంటారు: విజయసాయిరెడ్డి
గుంటూరు జిల్లాలో త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ ఏపీ రాజకీయ చిత్రపటంపై తనదైన ముద్ర వేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో ప్లీనరీ జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు ఇతర పార్టీల కంటే …
Read More »రాష్ట్రపతి ఎన్నిక.. వైసీపీ వైఖరిపై విజయసాయి స్పందన ఇదే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఈడీ విచారణ కేంద్రం కక్షేమీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ స్థాయీ సంఘానికి సంబంధించిన నివేదికను ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఢిల్లీలో ఆయన అందించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్పై ఈడీ కేసుపై స్పందించారు. ఇందులో కక్ష సాధింపేమీ లేదని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరిపై విజయసాయిని …
Read More »‘కిక్ బాబు- సేవ్ ఏపీ’.. ఇదే వైసీపీ నినాదం: విజయసాయిరెడ్డి
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజసాయిరెడ్డి నిలదీశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కిక్ బాబు- సేవ్ ఏపీ’ నినాదంతో తమ పార్టీ ముందుకెళ్తోందని చెప్పారు. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. …
Read More »వైసీపీ రాజ్యసభ టికెట్లు ఫైనల్.. అభ్యర్థులు వీళ్లే..
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …
Read More »వైద్య పరికరాల కొనుగోలు కోసం 10 లక్షలు కేటాయించిన వైసీపీ ఎంపీ !
ప్రపంచవ్యాప్తంగా రోజురోజకి కరోనా మహమ్మారి దూసుకుపోతుంది. ఈ మేరకు అన్ని దేశాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో అయితే ప్రజల శ్రేయస్సు కొరకు తమ పదవులు సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి వారికి తోచిన సాయం చేస్తున్నారు నాయకులు.తాజాగా ఇదే బాటలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా వెళ్లారు. కరోనా పరీక్షలకు వైద్య పరికరాల …
Read More »అరకు పర్యాటకులకు శుభవార్త..త్వరలోనే ఆ పని పూర్తి !
భారతదేశంలో అరకు ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి రావాలంటే రైలు మరియు రోడ్ మార్గాలు ఉన్నాయి. కాని ఎక్కువగా రైలు మార్గం ఎంచుకుంటారు. ఎందుకంటే ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యలో గుహలు చూడముచ్చటగా ఉంటాయి. రోజులు గడిచేకొద్ది జనాలు పెరుపోవడంతో పర్యాటకుల …
Read More »న్యాయం గురించి నువ్వు మాట్లాడకు బాబు.. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా?
గత ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని ముందే గమనించిన చంద్రబాబు అప్పుడు అధికార బలంతో ప్రజలకు డబ్బు రుచి చూపించి ఓటు బ్యాంకు మొత్తం తనవైపు తిప్పుకోవాలని విశ్వప్రయత్నాలు చేసాడు. 2014 ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్లాన్ వేసి గెలిచాక ప్రజలను నమ్మించి మోసం చేసారు. ఈసారి కూడా అదే ప్లాన్ తో దిగిన బాబు ప్రజలు మళ్ళీ డబ్బు రుచి చూపిస్తే మారిపోతారు అనుకున్నాడు. కాని ఈసారి …
Read More »ప్రముఖ పాత్రికేయలు పొత్తూరి మృతిపట్ల వేణుంబాక సంతాపం !
ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిచెందిన విషయం అందరికి తెలిసిందే. పత్రికా, సామాజికరంగాల్లో ఆయన చేసిన కృషి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంతాపం పలికారు. “ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి నా ప్రగాఢ సంతాపం. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాలపాటు ఆయన అందించిన …
Read More »విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!
20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు …
Read More »