Home / Tag Archives: vijayanagaram

Tag Archives: vijayanagaram

ట్రైన్‌కు ఎదురెళ్లిన కూతురు.. ఆమె కోసం తండ్రి పరుగులు.. చివరకు ఇద్దరూ..!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాల వెంట పరుగెడుతుండగా ఎదురుగా ట్రైన్ రావడాన్ని గమనించిన తండ్రి ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం మండలం మధుపాడలోని బంధువుల ఇంటికి వచ్చిన లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి(12) మృతిచెందారు. తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరికి వెళ్లారు. …

Read More »

కాబోయే అల్లుడికి ‘పొట్టపగిలే’ షాక్.. 125 వెరైటీలు!

 త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్‌ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …

Read More »

అభిమన్యుడిని ముద్ధాడిన సీఎం జగన్.. ప్రసంగంతో ఆకట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి

‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరో తరగతి విద్యార్థి అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు మాట్లాడుతూ.. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భగవంతుడితో సమానమని అన్నాడు. పేదల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలపడం గౌరవంగా భావిస్తున్నానంటూ ఇంగ్లీష్‌లో ప్రసంగించాడు. ‘‘మాట తప్పను… మడమ తిప్పనని …

Read More »

తమ కట్టె కాలిపోయేవరకు జగనన్నతోనే.. భావోద్వేగ స్పీచ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.తాను ,తన భర్త పరీక్షిత్ రాజు తమ జీవితాంతం జగన్ తోనే ఉంటామని అన్నారు. తమ కట్టె కాలిపోయేవరకు జగనే తమ నాయకుడని అన్నారు. తాను గిరిజన స్కూల్లో నేల మీద కూర్చుని చదువుకున్నానని , ఇప్పుడు గిరిజన శాఖ మంత్రిని చేయడమే కాకుండా, తనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి పక్కన కూర్చునే …

Read More »

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!

ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ…తమ హయాంలో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును 92 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే, టీడీపీ హయాంలో ఐదేళ్లలో మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంత్రి బొత్స విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబునాయుడు పక్కన పెట్టి, …

Read More »

త్వరలోనే పుష్ప శ్రీవాణి సినిమాల్లో ప్రముఖ నటిగానూ రాణిస్తారు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. అంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్పశ్రీవాణిని ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించాలని కోరినా ఆమె వైసీపీ వైపే నిలబడ్డారు. చివరికి ఆమెపై దాడులు చేసేంతవరకు టిడిపి ప్రయత్నించిందంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే వారి కష్టాన్ని వారు వైఎస్ కుటుంబం …

Read More »

రైళ్లో నుంచి దూకిన ప్రేమజంట..!

ఏపీలో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు నుంది దూకేశారు. కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. . ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో జరిగింది. అయితే నెలిమర్ల రైల్వేస్టేషన్ దగ్గరకి వస్తుండటంతో రైలు వేగం తగ్గింది. దీంతో వారు తీవ్ర గాయలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్య పడి ఉన్న వారిద్దరినీ గుర్తించిన ట్రాక్ సిబ్బంది.. 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. …

Read More »

విజయనగరం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు…

విజయనగరం జిల్లా..ఈ పేరు చెబుతే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది విజయనగరం కోటనే,ఇది ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లా.ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఎక్కువనే చెప్పాలి.అంతేకాకుండా రాజులకు సంబంధించిన కోటలు కూడా ఎక్కువే. కళాశాలలు,సాంఘీకంగా, సాహిత్యంగా ఇలా అన్ని రకాలకు ముందు ఉంది.మరి ఇలాంటి జిల్లా కోసం మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం.. విజయనగరం కోట: *1713 సంవత్సరంలో ఈ కోటను విజయనగరం రాజులు నిర్మించారు. *ఈ కోట మొత్తం …

Read More »

క్యాబినేట్ లో అందరూ 39ఏళ్లు పైబడినవారే.. శ్రీవాణికి మాత్రమే చిన్నవయసు.. ఇంతకీ వయసెంతో తెలుసా.?

ఏపీ కేబినెట్ లో అంతా 39 సంవత్సరాలు పైబడిన వారే ఉంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే 31 ఏళ్లు ఉన్నాయి.. ఆమె విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో యంగ్ మినిస్టర్ గా ఆమె గుర్తింపు పొందారు. పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే పుష్పశ్రీవాణిని తెలుగుదేశంపార్టీలో చేర్చుకునేందుకు అనేకమంది ప్రయత్నంచారు. …

Read More »

ఫిరాయింపులకు లొంగని దంపతులు.. హత్యా ప్రయత్నం జరిగినా బెదరలేదు.. గిరిజనులకోసం పోరాడిన శ్రీవాణి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ ప్రియా థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా థాట్రాజ్‌పైనే విజయం సాధించారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన విశ్వప్రయత్నాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat