Home / Tag Archives: vangaveeti radhakrishna

Tag Archives: vangaveeti radhakrishna

వంగవీటి రాధాకు 2+2 భద్రత

ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం  జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే …

Read More »

That Is Jagan – కర్నూలు ..నిన్న చిత్తూరు ..నేడు కృష్ణా ..మూడో అభ్యర్థి ఖరారు..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఎనిమిది రోజులకుపైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అందులో భాగంగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటి చేసే అభ్యర్థిగా శ్రీదేవిని ఖరారు …

Read More »

జ‌గ‌న్‌ని క‌లిసిన గౌత‌మ్ రెడ్డి.. వెంట‌నే వంగవీటికి ఫోన్ చేసిన జ‌గ‌న్..!

విజ‌య‌వాడ‌ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …

Read More »

మా నాన్న‌ను టీడీపీ చంపింది..ఆ పార్టీలో చేరే ఖ‌ర్మ‌ప‌ట్ట‌లేదుఃవంగ‌వీటి రాధా

ఏపీలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.`అంటూ ఎల్లో మీడియా చేసిన ప్ర‌చారం…సోష‌ల్ మీడియా సాక్షిగా సాగిన దుష్ప్ర‌చారానికి చెక్ ప‌డింది. స్వ‌యంగా రాధా క్లారిటీ ఇచ్చారు. మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో చేరాల్సిన ఖ‌ర్మ పట్టలేదు. ఇంకొక్కసారి ఇలాంటి …

Read More »

వంగవీటి రంగా కోసం “జగన్ “

వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …

Read More »

వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..

వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat