ఈ మధ్య ఉత్తర్ప్రదేశ్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి …
Read More »వందమందికి పైగా చుట్టూ మగవారు..మద్యలో మహిళను చెట్టుకు కట్టేసి దారుణం
అనుమానం పెట్టుకుని ఆవేశంలో చేసే కొన్ని పనులు తీవ్ర విషదాన్ని మిగులుస్తాయి. మరికొన్ని జీవితాలనే నాశనం చేస్తుంది. తాజాగా జరిగిన సంఘటన చాల దారుణం కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం మరి అత్యంత నీచం. వివరాలను పరీశిలిస్తే ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళపై పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ …
Read More »హోటల్స్లో సెక్స్ రాకెట్.. 35 మంది సెక్స్వర్కర్లు అరెస్ట్
”కొంతమంది వేళ్ళను ఉపయోగించి సంపాదిస్తారు. కొంతమంది కాళ్ళను ఉపయోగించి సంపాదిస్తారు. చాలావరకు తమ మెదళ్ళను ఉపయోగిస్తారు. ఆఖరికి తమ గర్భసంచీలను కూడా అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. కాని కొంతమంది వారి శరీర అవయవాన్ని వాడుకుని వాళ్ల పొట్టలు నింపుకోవడం కోసం వ్యభీచారం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసిన వ్యభీచారం విచ్చలవిడిగా జరుగుతుంది. రోజు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మీరట్లోని హోటల్స్ వ్యభిచారానికి హబ్లుగా మారాయి. సదర్బజార్ …
Read More »ఏపీలో టీడీపీ దెబ్బకు యూపిలో బీజేపీ ఓడిపోయిందంట..!
ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఇంకా మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం పడుతోంది.ఏపీ దెబ్బకు యూపిలో బిజెపి ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి ప్రకటనలు చేయించింది.దీనిపై టీవీలలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు ఒక ప్రకటన చేస్తూ ఏపీ దెబ్బకు బిజెపికి యూపిలో ఎదురు దెబ్బతగిలిందని అన్నారు. ఎపికి అన్యాయం చేసినందున గోరక్ …
Read More »కొడుకు లవర్ను తండ్రి ఏం చేశాడండే..! ట్విస్ట్ అద్దిరింది..!!
భారతరదేశంలో పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుందనడానికి ఉదాహరణ ఈ సంఘటనే. అయితే, ఈ సంఘటన సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లా భత్పరాణి ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలతో కూలుతున్న కాపురాలు కోకొల్లలు. ఉదయం లేవంగానే లే టీవీ ఛానెల్ చూసినా.. ఏ పేపర్ చదివినా ఇదే తంతు. దీనికంతటికి కారణం …
Read More »