Home / Tag Archives: uttar pradesh (page 2)

Tag Archives: uttar pradesh

విద్యార్థులకు శుభవార్త..పరీక్షలు లేకుండానే ప్రొమోషన్ !

కరోనా ప్రభావంతో దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, మాల్స్, పార్కులు ఇలా జనసంచారం ఉన్న అన్నీ మూసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో స్కూల్స్ కి బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి బంద్ ప్రకటించడంతో పరీక్షలు ఆగిపోవడంతో 8వ తరగతి విద్యార్ధులు వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతారని …

Read More »

రెండు హెలికాప్టర్లు సర్వే.. 3500 టన్నుల బంగారు కొండలు.. విలువ 1 లక్ష 40 వేల కోట్లు

రెండు దశాబ్దాల వెతుకులాటలో రెండు బంగారు కొండలను జియాలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (జీఎస్​ఐ), ఉత్తర్​ప్రదేశ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ జియాలజీ అండ్​ మైనింగ్​ గుర్తించాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని రెండో అతిపెద్ద జిల్లా సోన్​భద్ర అనే గ్రామంలో బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో బంగారు కొండలను కనిపెట్టారు. ఒకటి సోన్​పహాడి, ఇంకోటి హర్ది. సోన్​పహాడిలో కలిపి 3500 టన్నుల బంగారం నిక్షేపాలున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం, …

Read More »

20 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యంత దారుణంగా అత్యాచారం

గుర్తుతెలియని ఇద్దరు పోలీసులు 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని హోటల్‌ గదిలో గడిచిన గురువారం నాడు చోటుచేసుకుంది. బాధిత యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నాడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సామూహిక అత్యాచారంతో పాటు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో …

Read More »

ఉన్నావ్ అత్యాచార భాదితురాలిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన దుండగులు

గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ …

Read More »

విద్యార్థులు లెక్చరర్ పై కర్రలతో దాడి..వీడియో వైరల్

కళాశాలలో లెక్చరర్ ని కొందరు విద్యార్థులు వెంటాడి మరీ చితకొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బల్కారాన్ పూర్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆదర్శ్ జనతా ఇంటర్ కళాశాలలో విద్యార్థినుల పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఇలా దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. లెక్చరర్ పై దాడి చేసిన వారిలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న …

Read More »

భారత్‌లోకి చోరబడ్డ ఉగ్రవాదలు..ప్రస్తుతం అక్కడ దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు

భారత్‌లోకి ఏడుగురు ఉగ్రవాదలు చోరబడినట్టుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమచారం అందింది. నేపాల్‌ గుండా వారు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు తెలిసింది. మరి కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. యూపీలో విధ్వంసం జరిపేందుకే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ప్రస్తుతం అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో యూపీ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తంగా చేశాయి. భారత్‌లోకి ప్రవేశించిన …

Read More »

తమ్ముడు మీ వదినతో ఎలా శృంగారం చేయాలన్పించింది..అన్న ఆవేశంతో

కామాతురాణాం నభయం నలజ్జ అని పెద్దలు ఊరికే అనలేదు. రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పెళ్లే భర్త ఉన్న శారీరక కోర్కెలను తీర్చుకోవడానికి మరిదితోనే అక్రమ సంబంధం పెట్టుకొని వదిన అనే మాటకు మచ్చ తేచ్చింది ఓ మహిళ. కొడుకుతో సమానమైన సొంత మరిదితోనే ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని.. తన భర్తకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త కళ్లుగప్పి మరిదితో రాసలీలలు కొనసాగిస్తున్నఈ దారుణ ఘటన …

Read More »

ప్రియుడితో సినిమాకి భార్య..అదే సినిమాకు భర్త ..ఆమె అల్లిన కట్టు కథ ఏంటో తెలుసా

దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . నేరాలు సంఖ్యలో అక్రమ సంబంధాలు కేసులు కూడ బాగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధం గుట్టురట్టు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పుదు. అది మహిళలైన, పురుషులకైన వర్తిస్తుంది. అయితే ఈ అక్రమ సంబంధాలు ఉన్నవాళ్లు అతి సులవుగా దొరికిపోతారు. తాజాగా ప్రియుడితో సినిమా హాల్లో రెడ్ హ్యాడెండ్ గా పట్టుపడింది …

Read More »

ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోంద‌ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …

Read More »

దారుణం..కదులుతున్న రైలులో మహిళపై యువకుడు అత్యాచారం

దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో 30 ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. జబల్‌పూర్‌ నగరంలోని మదన్‌ మహల్‌ రైల్వే స్టేషన్‌లో నిన్న రాత్రి ఓ మహిళ వింధ్యాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఖాళీగా ఉన్న సాధారణ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కింది. అనంతరం ఆమె అందులోనే నిద్రించింది. ఆ సమయంలో ఆమె వద్దకు వచ్చిన ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat