తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో TPCC అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినా.. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రక్రియ ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఆ అంశంపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. అధిష్టానం నిర్ణయం మార్చుకుందని, రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పేరు కూడా ఉందని …
Read More »ఉత్తమ్ కుమార్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జంట లాయర్ల హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు గురువారం గవర్నర్ తమిళ సైతో భేటీ అయిన పార్టీ కార్యవర్గం… తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రభుత్వ, పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి …
Read More »గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరేందుకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గోదావరి, అంజిరెడ్డి రెడీ అవుతున్నారు. అంజిరెడ్డి దంపతులకు నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. దీంతో ఇవాళ సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అంజిరెడ్డి ఇంటికి వెళుతున్నారు.
Read More »దుబ్బాకలో బీజేపీకి షాక్
రాయపోల్ మండల్ కేంద్రంలో మంత్రి హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బీజేపీ జిల్లా మహిళ మోర్చా నాయకులు బాల్ లక్ష్మీ చిత్త రమణి మరియు మిగత మహిళ నాయకురాలు దౌల్తాబాద్ మండలముకి చెందింటువంటి 300 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు తెరాస లో చేరడం జరిగింది.. – ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల వరకు నేను దుబ్బాకలోనే ఉంటా
దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ తాను బుధవారం నుంచి అక్కడే అందుబాటులో ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నిక కేవలం ఒక అభ్యర్థికి సంబంధించిన ఎన్నిక కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎదురించడానికి కాంగ్రెస్ దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియాతో ఉత్తమ్ …
Read More »టీపీసీసీ పీఠానికి నేను అర్హుడను..
టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే.. తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే సీనియర్ నేతల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటానని, అవసరమైతే గ్రామాల్లోనూ పర్యటిస్తానని పేర్కొన్నారు. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ శ్రేయోభిలాషులు, నేతలు ఎవరైనా తన …
Read More »మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు.. మాజీ పీసీసీ చీఫ్ వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన సంగతి విదితమే. ఆ సమయంలో వీహెచ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు. …
Read More »టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ …
Read More »టీపీసీసీకి ఉత్తమ్ గుడ్ బై..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పదవీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా..?. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. టీపీసీసీ పదవీ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ …
Read More »హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని …
Read More »