ప్రస్తుత సెల్ ఫోన్ ప్రపంచం లో యువత లో కొరవడిన క్రీడా స్ఫూర్తి ని తిరిగి నింపడానికి సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నియోజకవర్గ వ్యాప్తంగా తలపెట్టిన జగదీషన్న కప్ క్రీడా సంబురాలు అట్టహాసంగా పండుగ వాతావరణం లో కొనసాగుతున్నాయి.. ఇప్పటికే గ్రామ స్థాయిలో క్రీడలు పూర్తి అవగా, రెండు రోజులుగా సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులలో పోటాపోటీగా సాగుతున్నాయి. …
Read More »త్వరగా పనులు పూర్తి చేయాలి-ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంపు కార్యాలయంలో సోమవారం అన్ని విభాగాల అధికారులతో సేవరేజ్ పైప్ లైన్ నిర్మాణం కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పైప్లైన్ నిర్మాణం కొరకు ఎక్కడికి అక్కడ పైపులు సిద్ధం చేశామని ఇందులో వాటర్ వర్క్స్ మరియు జిహెచ్ఎంసి ,ఎలక్ట్రిసిటీ అందరూ సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు …
Read More »అయోధ్యనగర్ హిందూ స్మశానవాటిక అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్ హిందూ స్మశానవాటికలో రూ.45 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంపౌండ్ వాల్, బోర్ వెల్, నీటి సంపు పూర్తి కావడంతో మిగిలి ఉన్న బాత్ రూమ్ లు, బర్నింగ్ ప్లాట్ ఫామ్ లు, సిట్టింగ్ గ్యాలరీ, బెంచీలు, ఇంటర్నల్ రోడ్డు మరియు మొక్కలు నాటి …
Read More »వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, …
Read More »రైతు బీమాపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో రైతు చనిపోతే ఆ రైతుకుటుంబం రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన కార్యాచరణే రైతు బీమా పథకం. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన రైతు కుటుంబానికి వారం రోజుల్లోనే ఐదు లక్షల రూపాయల బీమా సాయాన్ని అందిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తాజాగా రైతుబీమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జూన్ నెల పద్దెనిమిది …
Read More »ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా తెలంగాణ
ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి… ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ నగరంలోని బేగంపేట లోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవం లో మంత్రి తలసాని పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ …
Read More »ప్రతిపక్షాలు అధ్యక్షుడ్ని మార్చిన.. ఔట్ డేటెడ్ లీడర్స్ ను చేర్చుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, అర్ అండ్ బి గెస్ట్ హౌజ్, భవనాలను ప్రారంభించారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో స్థానిక స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సారధ్యంలో …
Read More »రూ.90 లక్షలతో బాక్స్ నాలా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో రూ.90 లక్షలతో నూతనంగా చేపడుతున్న బాక్స్ నాలా నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గిరి నగర్ లోని ముంపు ప్రాంతాలకు వరదనీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు …
Read More »సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలు
భారత్ రాష్ట్ర సమితికి మహారాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన కార్పొరేటర్ నగేశ్తో పాటు ఆయన మద్దతుదారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, …
Read More »మంత్రి పువ్వాడ తెలంగాణ బోనాల శుభాకాంక్షలు ..
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేవి బోనాల పండుగ పురస్కరించుకుని ప్రజలంతా ఆయురారోగ్యలతో ఆనందంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఆడపచులందరికీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారని పేర్కొన్నారు. 2014 నుండి బోనాల …
Read More »