మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ సెల్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …
Read More »పేటీఎం వినియోగదారులకు హెచ్చరిక..?
మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక లావాదేవీలన్నీ ఇదే యాప్ లో జరుపుతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?అసలు విషయం ఏమిటంటే మీ పేటీఎం కేవైసీ సస్పెండైంది . 9330770784 మొబైల్ నెంబరుకు కాల్ చేయండి.లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అని ఇలా ఒక మెసేజ్ పేటీఎం వినియోగదారులకు వస్తుంది. దీంతో కొంతమంది పేటీఎం వినియోగదారులు ఇది నిజమా కాదా అని పేటీఎం యజమాన్యాన్ని సంప్రదించారు. దీనిపై సదరు యజమాన్యం స్పందిస్తూ” …
Read More »గూగుల్ షాపింగ్ పోర్టల్ లాంచ్…దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులు
మనదేశంలో ఆన్లైన్ షాపింగ్నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్ కూడా ఆన్లైన్ షాపింగ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్ షాపింగ్’ పేరుతో కొత్త షాపింగ్ ప్లాట్ఫాంను గురువారం లాంచ్ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్ పోర్టల్ అందుబాటులోకి …
Read More »అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన ఇంటెక్స్ తన నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్ఫోన్ ‘క్లౌడ్ సి1’ను విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పీచర్లు ఇలా ఉన్నాయి .ఈ స్మార్ట్ ఫోన్ 4 ఇంచ్ డిస్ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 …
Read More »వాట్సాప్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆప్షన్…
ఇప్పటివరకు వాట్సాప్లో పంపించుకునే మెసేజ్లను స్టోర్ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్ మెమొరీలో స్టోర్ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్ మెసేజ్లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ వినియోగదారులు సెట్టింగ్స్లో ‘డేటా అండ్ స్టోరేజ్ …
Read More »ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ …!
యాపిల్ తన పదో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7, 7ప్లస్ స్మార్ట్ఫోన్ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. దీంతో యాపిల్ ఐఫోన్ 7 ధర ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చింది. గతేడాది అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 7 ప్రారంభ ధర రూ.60వేలు. గతేడాది ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసే సమయంలోనూ, వస్తు సేవల …
Read More »