అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …
Read More »రేవంత్ ఇజ్జత్ మొత్తం తీసేసిన అమెరికన్లు..!
తాను పులిబిడ్డనని…తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేతనని తనది తాను డబ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇటు పార్టీలో నేతల సహకారం లేక…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది పడుతున్న రేవంత్కు…అటు ఆదరణ విషయంలోనూ అదే రీతిలో పరేషాన్ అవుతున్నారని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయనకు ఎదురైన అవమానం నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్పోర్టులో …
Read More »మోటరోలా మోటో E6 సరికొత్త ఫీచర్స్..
మోటో E సిరీస్ Gసిరీస్ కన్నా చిన్నదే.అలాగే రేట్లు కూడా తక్కువే.ఈ ఏడాది మోటో సిక్స్త్ జనరేషన్ మోడల్స్ మార్కెట్ లోకి వదలానని అనుకున్నారు.ఈ మోడల్స్ లో ఒక్కటైనా మోటో E6 ఫీచర్స్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఇప్పుడు ఇది అమెరికాలో లాంచ్ చేసారు. మోటరోలా మోటో E6 ఫీచర్స్: డిస్ప్లే: 5.45″ 720×1440 వెర్షన్: ఆండ్రాయిడ్ పై 9 ర్యామ్:2జీబీ రోమ్:16/32 జీబీస్టోరేజ్ క్వాల్కం స్నాప్డ్రాగన్ 430 కెమెరా:13MPరియర్ కెమెరా …
Read More »శరత్ ని కాల్చి చంపింది ఇతనే..!!
అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్లో ఓ దుండగుడి కాల్పుల్లో వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శరత్ ను కాల్చి చంపిన నల్ల జాతీయ వ్యక్తి ఇతడే అంటూ ఓ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు . నిందితున్ని పట్టించినవారికి 10 వేల డాలర్ల బహుమతిని ప్రకటించారు. దీనికి సంబంధిన వీడియోను ట్విట్టర్ లో కన్సాస్ పోలీసులు పోస్ట్ చేశారు . దోపిడీ …
Read More »శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..కేటీఆర్
అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన …
Read More »ఎంపీ కవితతో యూఎస్ యువ నేతల భేటీ
నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను నేడు యూఎస్కు చెందిన పలువురు యువ రాజకీయ నేతలు కలిశారు. ఎక్సేంజ్ ప్రొగ్రాంలో భాగంగా వీరు ఎంపీ కవితను కలిసి భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా భారత శాసన నిర్మాణ పనితీరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ కవిత అమెరికా యువ నేతలకు వివరించారు. Met Young Political Leaders from US as part of exchange prog, explained …
Read More »