UKలో గత 24 గంటల్లో 1,29,471 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఒక్కరోజే 18 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,48,021కి చేరుకుంది. కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమని తెలుస్తోంది.
Read More »బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త వెర్షన్
బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే ప్రత్యేక కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.
Read More »మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం.. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ శాఖలను కైవశం …
Read More »వన్డే ప్రపంచకప్కు భారత జట్టు సభ్యులు వీరే..!
యూకే వేదికగా మే నెల 30నుండి జరగనున్న వరల్డ్కప్కు బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లండ్లో జరిగే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. ముంబైలో సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ తుది జట్టు వివరాలను ప్రకటించింది.ప్రపంచ కప్ లో పాల్గోనే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ …
Read More »లండన్ లో ఘనంగా ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ సంబరాలు
లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. …
Read More »మానిఫెస్టో కమిటీకి ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక
రాబోయే ఎన్నికలకై టీఆర్ఎస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవరావు ను కలిసి అందించడం జరిగింది.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కేసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం పట్ల చాలా …
Read More »“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »యూకే పార్లమెంటులో తెలంగాణ జాగృతి సెమినార్…
యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులో తెలంగాణ జాగృతి యూకే శాఖ భారత దేశ యువత సాధికారత మరియు లీడర్ షిప్ అంశంపై సెమినార్ ను నిర్వహించింది. ఈ సదస్సుకు యూకె పార్లమెంట్ సభ్యులు, లండన్ డిప్యూటీ మేయర్, యూత్ చాంపియన్స్, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. యూకేతో పాటు మనదేశం లో వివిధ రంగాల్లో యూత్ కోసం ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు గురించి చర్చించారు. అలాగే …
Read More »మనుషులతో శృంగారం చేస్తే ఏ ఫీలింగ్స్ వస్తాయో. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా..!
టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వులో మహిళ దెయ్యంతో శృంగారం చేశానని షాక్ అయ్యే సమాదానం చేప్పింది ఓ మహిళ. యాంకర్లు ఈమె చెప్పేది నిజమా అబద్ధమా తెలియక జుట్టు పట్టుకున్నారట…వివరాల్లోకి వెళ్లితే.యూకే. 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నది. ఆమెకు కొన్నేండ్ల కింద పెళ్లి అయింది.తరువాత కోన్ని రోజులకు ఓ కొత్త ఇల్లును కొనుక్కున్నారు. అక్కడే కాపురం పెట్టారు. అయితే.. ఆమె భర్త …
Read More »