జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు భాషకు సంబంధించి పవన్ మాట్లాడుతూ ఓ ఫోటో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు భాషా సరస్వతి ని ఆహ్వానించండి అని పోస్ట్ చేశారు. అయితే తెలుగు తల్లి సరస్వతి దేవి ఇద్దరూ వేరు వేరుగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని పవన్ …
Read More »అదృష్టం అంటే వాళ్ళదే..ఎందుకో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఎందుకంటే.. అటు నటనలో గాని మానవత్వంలో గాని అతనికి సాటి ఎవ్వరు లేరనే చెప్పాలి.సినిమా పరంగా పక్కన పెడితే అటు బయట కూడా ఆయన సూపర్ స్టార్ నే. ఎన్నో జీవితాలకు ప్రాణం పోసాడు. ఇక బిజినెస్ విషయంలో కూడా మహేష్ టాప్ అనే చెప్పాలి. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే మహేష్ నమ్రతా ది …
Read More »ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదలని రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టాడు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను” అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ …
Read More »ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు..బ్రాహ్మణిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్
టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ , ఆయన భార్య బ్రాహ్మణి లు పన్నెండో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ లో చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. బ్రాహ్మణికి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.పన్నెండేళ్లుగా ప్రతీ సెకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నారా బ్రాహ్మణిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు.‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను …
Read More »ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసిన సీఎం జగన్
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవటంతో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. “శైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం” అని సీఎం వైఎస్ జగన్ …
Read More »వివాదాల వలలో సర్ఫరాజ్.. చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు
ఎప్పుడూ ఏదోక విమర్శతో ముందుంటున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్న సర్ఫరాజ్ తాజాగా తాను చేసిన మరో ట్వీట్ తో వార్తల్లోకి ఎక్కాడు. బక్రీద్ సందర్భంగా కుర్బానీ పై సర్ఫరాజ్ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేయడం జరిగింది. దీంతో అతడిపై నెటీజన్లు ఫైర్ అయ్యారు. అతడిపై …
Read More »వర్మ సంచలన వ్యాఖ్యలు..మన హీరోలు దేనికీ సరిపోరు..ఆమె ముందు?
ఎప్పుడు విమర్శలలో నడుస్తున్న దర్శకుడు రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేసారు.హీరోలందరికీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్లో పేర్కొన్నాడు వర్మ.అసల విషయానికే వస్తే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో విడుదలైన చిత్రం ‘మణికర్ణిక’.ఈ సినిమా చుసిన తరువాత వర్మకు అలా అనిపించిందంట.ఇందులో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం అతడిని ఎంతగానో ఆకట్టుకున్నాయట.ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో …
Read More »అమిత్ షా ట్వీట్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దృష్టి రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగా మహబూబ్నగర్లో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్యాడర్లో ఉత్సాహన్ని నింపేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో స్పీడ్గా వెళుతున్న టీఆర్ఎస్పై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ.. అదే సమయంలో టీఆర్ఎస్పై …
Read More »