ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …
Read More »ఢిల్లీలో, గల్లీలో మోకరిల్లడమే కాంగ్రెస్ పార్టీ నైజం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు షురూ అయినయి..తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక ఉండదు..అధికారం కోసం జీ గులాం అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతుంటారని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అధికారంలో ఉన్నా…లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హస్తినకు వెళ్లాల్సిందే..అక్కడ తమ బాసులకు వంగి వంగి సలాంలు కొట్టాల్సిందే..కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహల పల్లకీలలో …
Read More »పాలేరులో తుమ్మలకు భారీ మెజారిటీ…
గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచు కోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గం, 2016 ఉపఎన్నికలతో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగిన తుమ్మలకి నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది.పాలేరుకి తలమానికంగా మారిన భక్త రామదాసు ప్రాజెక్టు తుమ్మల కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లో …
Read More »సత్తుపల్లిని ఆదర్శ మున్సిపాలిటీ చేద్దాం…మంత్రులు కేటీఆర్, తుమ్మల ..
ఖమ్మం జిల్లా సత్తుపల్లిని అదర్శ మున్సిపాలిటీగా మార్చాలని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. సత్తుపల్లిని ఒక మోడల్ మున్సీపాలిటీగా మార్చేందుకు అవసరం అయిన పనులను ప్రారంభించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ …
Read More »మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నేతలు …
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు పట్టణంలో పర్యటించారు .ఈ సందర్భంగా త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోన్న సంఘాలను గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు . తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు . కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారుఐదోవ తేదీన జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు …
Read More »