Home / Tag Archives: tscmo (page 14)

Tag Archives: tscmo

రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి  వెల్లడించారు . నిర్మల్‌ జిల్లా  లోకేశ్వరం మండ‌లం రాజురా గ్రామంలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు జ‌ర‌గ‌లేద‌ని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయ‌ని స్పష్టం చేశారు. వేల …

Read More »

అర్హులైన పేదలకు తప్పక ఇండ్ల పట్టాలు అందిస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (జొన్న బండ)లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాల విషయమై  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు గారితో కలిసి సమావేశం అయ్యారు. ఈ మేరకు పేదలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు అందించి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు …

Read More »

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీలో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద రూ.20 లక్షల సీడీపీ నిధులతో నూతనంగా చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్సీ మధుసూధనా చారి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ శుభకార్యాలకు ప్రజలకు ఎంతో …

Read More »

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘కు అపూర్వ ఆదరణ…

‘ప్రగతి యాత్ర‘ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు 50వ రోజు పర్యటించారు. అలుపెరగకుండా పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. గడిచిన ఏళ్లలో కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే గారు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ‘ప్రగతి యాత్ర‘కు ప్రజల నుండి రోజు రోజుకు …

Read More »

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ గార్డెన్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ విందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ …

Read More »

టీకాంగ్రెస్ లో వర్గపోరు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దెబ్బతో రేవంత్‌రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్‌ వర్సెస్‌ వలస కాంగ్రెస్‌ పోరులో అసలు కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది.ఉత్తమ్‌, రేవంత్‌ మధ్య నిరుద్యోగ నిరసన దీక్ష అగ్గి రాజేసింది. ఈ నెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో …

Read More »

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది.నిన్న బుధవారం నాడు బీఆర్ఎస్ అధినేత .. సీఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారిలో ఎన్ సి పి పార్టీ నుండి..ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్ సి పి పార్టీ …

Read More »

ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఎమ్మెల్యే Kp సమీక్ష…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీ, కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎమ్మెల్యే గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి

తెలంగాణలో సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు.నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో వారు పలు రకాలు అనారోగ్యానికి గురై కార్పొరేట్ హాస్పిటల్ లలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యగారి కృషితో నియోజకవర్గ వ్యాప్తంగా 3813 మంది లబ్ధిదారులకు రు 21 కోట్ల 81 లక్ష …

Read More »

పేదింటి ఆడబిడ్డల పెండ్లికి భరోసా కళ్యాణ లక్ష్మీ

 తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో 40 లక్షలకు పైగా విలువ జేసే 20 షాది ముబారక్, 9 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని డిప్యూటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat