తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …
Read More »తెలంగాణ బీజేపీలోకి మాజీ ఎంపీ
తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని టీడీపీ,కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ,మాజీ ఎంపీ రవింద్రనాయక్ ఈ రోజు బుధవారం బీజేపీలో చేరనున్నారు. వీరితో కలిసి తాను దేశ రాజధాని ఢిల్లీ నగరానికెళ్ళి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో …
Read More »తెలంగాణ సర్కారు మరో వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లకు సర్కారు ఆసుపత్రులల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్లన్నీ డెంగీ ,స్వైన్ ప్లూ కాదు అని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ఫీవర్ ఆసుపత్రిలో 25ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి …
Read More »“కాళేశ్వరం” ఇసుకతో కాసుల వర్షం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సుమారు పద్దెనిమి లక్షల ఎకరాలకు తొలిదశలో సాగునీరు ఇవ్వనున్నారు. అయితే ఒకపక్క రైతన్నల కలలను నిజంచేస్తూనే మరోవైపు ఇసుకలో కూడా కాళేశ్వరం కాసులపంట కురిపించింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల వద్ద ఉన్న ఇసుకను విక్రయించడంతో ఇప్పటిదాక రూ.1,231.55కోట్ల ఆదాయం …
Read More »ఉచితంగా యాంటీ డెంగీ మందులు..
తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …
Read More »ఖైరతాబాద్ గణేష్ తెలంగాణకు ప్రత్యేకం
తెలంగాణకి ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకమని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ …
Read More »మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముత్యంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ భగవంతుడిని ప్రార్థించారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్కే జోషిని సీఎం ఆదేశించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ …
Read More »మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ …
Read More »దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్పూర్లో ఎస్ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్ఎస్ …
Read More »టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కారు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా జనగాం జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ …
Read More »