Home / Tag Archives: trswp (page 209)

Tag Archives: trswp

ఉద్యమాల గడ్డ దుబ్బాక… తెలివైన ప్రజలు ఇక్కడ ఉన్నారు..

దుబ్బాకలో హరీష్ రావు గారి ప్రెస్ మీట్; – ముఖ్యమంత్రి కెసిఆర్ సోలిపేట సుజాతను అబ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయం అయ్యింది.. – ప్రతిపక్షలు తెలంగాణలో జరిగే అబివృద్దిని అడ్డకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు.. – దుబ్బాక ఉప ఎన్నికలు అభివృద్ధి కాముకులకు, అభివృద్ధి విరోధులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. – కాంగ్రెస్స్, బీజేపీ పార్టీలు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ది చెప్పలి… …

Read More »

హైద‌రాబాద్‌లో హైఅల‌ర్ట్‌.. రోడ్లు మూసివేత

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌గ‌ర వ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో రెండు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. -ఉప్ప‌ల్ – ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ – కోఠి రోడ్లు మూసివేత‌ -బేగంపేట‌లో ర‌హ‌దారిపై భారీగా వ‌ర‌ద నీరు -కాచిగూడ రైల్వేష్టేష‌న్‌లో ప‌ట్టాల‌పై నిలిచిన వ‌ర్ష‌పు నీరు -నిజాంపేట‌తో పాటు బండారి లేఅవుట్ …

Read More »

ఎమ్మెల్సీ కవిత కు గాయత్రి రవి అభినందనలు

నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అభినందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా శాసనమండలి లో బలమైన నాయకురాలికి అవకాశం లభించిందని రవి అన్నారు.

Read More »

గ్రేటర్ హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించాలి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ నగరంలో మంగళవారం అతిభారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. నాలాలు పొంగుతున్నాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రజలను కోరారు. నగరంలో వరద పరిస్థితిపై అధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం …

Read More »

యాసంగి పంట‌ల‌ సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

యాసంగి పంట‌ల సాగుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు హాజ‌ర‌య్యారు. యాసంగిలో ఏయే పంట‌ల‌ను ఏయే ప్రాంతాల్లో సాగు చేయాల‌నే అంశంపై సీఎం చ‌ర్చిస్తున్నారు. వానాకాలంలో మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు స్ఫూర్తి కొన‌సాగాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో నిన్న జ‌రిగిన స‌మావేశంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యాఖ్యానించిన …

Read More »

4 బిల్లుల‌కు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం

తెలంగాణ శాస‌న‌స‌భ కీల‌క‌మైన నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బిల్లులపై చ‌ర్చించి.. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం ఈ నాలుగు బిల్లుల‌ను ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇండియ‌న్ స్టాంప్ బిల్లు(తెలంగాణ‌)2020, …

Read More »

జీహెచ్‌ఎంసీ చట్టానికి 5 సవరణలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ …

Read More »

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు చెల్లుబాటు

ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్‌ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్‌ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ …

Read More »

అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్‌-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్‌-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్‌-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్‌సిం గ్‌, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …

Read More »

నేడు రేపు అతి భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌. లోకేశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat