Home / Tag Archives: trsgovernament (page 229)

Tag Archives: trsgovernament

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కరణ

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్క‌రించింది. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్.. కూలీల ప‌ట్ల త‌మ ప్ర‌భుత్వానికి ఉన్న గౌర‌వాన్ని చాటిచెప్పారు. ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌టింగ్‌ను ఓ కూలీతో చేయించారు. ఆ కూలీ ఎవ‌రో కాదు.. మ‌న వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన శివ‌మ్మ‌. ఆమె గ‌త రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. శివ‌మ్మ చేతుల మీదుగా …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ పేరు : మంత్రి కేటీఆర్

తెలంగాణలోని హైద‌రాబాద్  న‌గ‌రంలో ఇవాళ ప్రారంభించుకున్న బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌న్నారు. బాబు జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. బాలాన‌గ‌ర్ వాసుల …

Read More »

బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి

కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్ పల్లి వరకు 2.72 కోట్లతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు మరియు 4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు అనంతరం టీ-సెర్ఫ్ 2020-21ఆర్ధిక సంవత్సరంలో 118 స్వశక్తి సంఘాలకు …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) లో భాగంగా హైదరాబాద్, బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, శ్రీ సీహెచ్ మ‌ల్లారెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు శ్రీ మాధ‌వ‌రం కృష్ణారావు, శ్రీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ న‌వీన్ రావు, నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ …

Read More »

మంత్రి పువ్వాడ తనయుడికి శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి దంపతులను, సినీనటుళ్లు నందమూరి తారక రామ రావు గారిని , మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కల్సిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పువ్వాడ నయన్ తో …

Read More »

తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు

తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …

Read More »

సిరిసిల్ల స‌మీకృత క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్ర‌గ‌తి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. సిరిసిల్ల‌లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని కేసీఆర్ ప్రారంభించారు. స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల‌తో క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్‌ను కూర్చిలో ఆసీనుల‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. అంత‌కుక్రితం సీఎం స‌ర్దాపూర్‌లో మార్కెట్‌యార్డును, సిరిసిల్ల‌లో న‌ర్సింగ్ …

Read More »

సకాలంలో రుణాలు అందించాలి -మంత్రి హారీష్ రావు

రైతులకు సకాలంలో రుణాలు అందించాలని, రైతుబంధు, ఫించన్లు, క్రాప్ రుణాలలో కోత విధించొద్దని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు సూచించారు.సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో యూనియన్ బ్యాంకు బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామిరెడ్డి, యూనియన్ బ్యాంకు ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, రీజనల్ మేనేజర్ జి.శంకర్ లాల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజతో కలిసియూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా …

Read More »

తెలంగాణలో పల్లెలు ప్రగతి తొవ్వబట్టినయ్-Telangana Vijay Editorial

పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది..గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది.గోసరిల్లిన పల్లెల గోసతీరింది.ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్‌ ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ కనపడ్డది..పల్లెలు ప్రగతి బాటపట్టినయ్‌..అభివృద్ధికి తొవ్వ జూపినయ్‌.. నాడు ఊరు అంటే సర్కారీ తుమ్మలతో స్వాగతం పలికే చెరువులు.. దుమ్మూధూళీ గుంతలతో కూడిన రోడ్లు, చివరకు మరణించిన వారికి అంత్యక్రియలు సక్కగా చేయలేని దుస్థితిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat