కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేసింది. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు వెచ్చించింది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. కాగ్ నివేదిక’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.శాసనసభలో గురువారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”ప్రతి పంచాయతీలో అయిదు నుంచి పది ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 100 చోట్ల పనులు …
Read More »పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయి- మంత్రి KTR
తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు …
Read More »పాజిటివ్ ఆలోచన నింపడం తప్పా?-CM KCR
కరీంనగర్ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్డ్యామ్లు, వంతెనలు నిర్మిస్తే లండన్లోని థేమ్స్ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్, ఇస్తాంబుల్ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తమన్నరు.. …
Read More »పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి ఆర్థిక సహకారం అందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి …
Read More »ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీటీసీల గౌరవ వేతనం నుంచి రూ.500 చొప్పున మొత్తం మూడు వేలు హరితనిధికి ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఇప్పటికే హరితహారం గురించి ముక్రా గ్రామం సాధించిన ప్రగతిని అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దీంతో గురువారం ముక్రా (కే) గ్రామ …
Read More »మంత్రి Singireddy Niranjan Reddyకి ప్రొటెం చైర్మన్ Bhupal Reddy ఫిదా -WhyBecause..?
సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో సేంద్రీయ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవగాహన తరగతులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ సమాజ అవసరాల దృష్ట్యా అందరూ బాధ్యతగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని అన్నారు.మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. ఒక్కో …
Read More »కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు
హుజూరాబాద్ ఓటర్లూ ఉద్యమపార్టీవైపే చూస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల పార్టీలోకి పెరిగిన చేరికలే. తాజాగా ఇల్లందకుంట మండలం రాచపల్లి, సింగపురం గ్రామాలకు చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు సైతం గెల్లు గెలుపు తమ బాధ్యత అంటూ ప్రకటిస్తున్నారు. రాచపల్లికి చెందిన యువనేత అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు 150 మంది …
Read More »దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి కేటీఆర్
చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి …
Read More »హుజూరాబాద్ కోట.. గులాబీ తోట.. అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని టీఆర్ఎస్
హుజూరాబాద్ గులాబీ పార్టీకి కంచుకోట. టీఆర్ఎస్కు విజయాల పూలబాట. ఆవిర్భావం రోజుల నుంచి హుజూరాబాద్ అండగా నిలవడం మరువలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమపార్టీతో ఇక్కడి ప్రజానీకం మమేకమవుతున్నది. రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హుజూరాబాద్ ఓటర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దళపతి కేసీఆర్కు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటున్నారు. ఎన్నిక ఏదైనా గులాబీ …
Read More »అభివృద్దే మంత్రి “పువ్వాడ” బ్రాండ్
అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను …
Read More »