Home / Tag Archives: trsgovernament (page 173)

Tag Archives: trsgovernament

మంత్రి హారీష్ రావు సవాల్ – పరారైన బీజేపీ

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్‌ఎస్‌ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్‌ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్‌చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్‌రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్‌కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల …

Read More »

వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …

Read More »

గెల్లు శీనుకు 25వేల మెజార్టీ ఖాయం

‘హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …

Read More »

ఖాయమైన గెల్లు శ్రీను గెలుపు

అబద్ధాలకు, కుటిలనీతికి కాలం చెల్లిపోతున్నదా? అభివృద్ధి, సంక్షేమానికే హుజూరాబాద్‌ ఓటర్లు ఓటు వేయబోతున్నారా? ఇంటిపార్టీకే అండగా నిలువాలని నిర్ణయించుకొన్నారా? హుజూరాబాద్‌లో ఎవరి నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగబోతున్నదని తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మోయలేని భారంగా మారిన గ్యాస్‌బండకు దండం పెట్టి బీజేపీని కోదండమెక్కించాలని …

Read More »

నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర

కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …

Read More »

దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు సంక్షేమ పథకాలు

 దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని ప్రజాతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నప్పటికీ, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.సిరికొండ …

Read More »

హుజురాబాద్ లో ప్రచారానికి నేటితో తెర..

కొవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారానికి తెరదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో బుధవారం సాయంత్రం ఐదు గంటల తరువాత హుజూరాబాద్‌లో మైకులన్నీ మూగబోనున్నాయి. స్థానికేతరులంతా నియోజకవర్గాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా.. పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. కానీ తాజాగా ఎన్నికల సంఘం మాత్రం ఈ గడువును 72 గంటలకు పొడిగించడం గమనార్హం. ఈసీ …

Read More »

తెలంగాణలో ఆదర్శంగా ఆ “ఊరు”

ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధారణమయ్యాయి. ఇది రైతన్నలకు తప్పనిసరి పరిస్థితి కావచ్చు. కానీ దీని మూలంగా తరచూ రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇది అందరితో పాటు రైతులనూ ఆవేదనకు గురి చేస్తున్న ఆంశమే. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు అందరిలాగే ఉప్లూర్‌ రైతన్నలకూ …

Read More »

600 ఇయ్యనోళ్లు.. 3 వేల పింఛన్‌ ఇస్తరా?

 ‘గుజరాత్‌లో రూ.600 పింఛన్‌ ఇయ్యనోళ్లు హుజూరాబాద్‌లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్‌ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్‌ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, …

Read More »

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది

అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కేసీఆర్‌ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat