Home / Tag Archives: trs (page 224)

Tag Archives: trs

టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…

మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! …

Read More »

సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం  కాదు.అది ఒక జీవన విధానం …

Read More »

రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల‌…గులాబీలో గెలుపు జోష్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో మ‌రోమారు విజ‌యోత్సాహం క‌నిపిస్తోంది. తాజాగా రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల అవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఏప్రిల్‌లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణాలో ఖాళీ అయ్యే మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే చేర‌నున్నాయి. ప్ర‌తిప‌క్షాలు స‌రిప‌డా స‌భ్యులు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయా పార్టీలు పోటీ చేసే స్థితిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు …

Read More »

క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలి..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో సత్య సాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రామంతపూర్ లోని పాలిటెక్నిక్ మైదానంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ కేవలం చదువులల్లోనే కాదు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇది పిల్లల …

Read More »

ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…

తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం  సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …

Read More »

సీఎం కేసీఆర్ ను పరామర్శించిన గవర్నర్ ..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో కలిశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సోదరి వియోగంతో గవర్నర్ కల్సి పరామర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి విమలా భాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే.బుధవారం సాయంత్రం తిరుమల గిరిలో స్వర్గ్ …

Read More »

జాగృతి సహాయంతో కువైట్ నుండి స్వదేశానికి చేరిన తొలి బృందం …

ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షలో భాగంగా అర్హులై ఉండి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ చార్జీలకు డబ్బులు లేక కువైట్ లో ఆగిపోవలసి వచ్చిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టికెట్లు తామే కొని ఇస్తామన్న తెలంగాణ జాగృతి ప్రకటన మేరకు ఆ సంస్థను సంప్రదించిన వారికి అందించిన విమాన …

Read More »

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి…ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ..

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజక వర్గంలో సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ గోదాములను ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దుద్దెనపల్లిలో సబ్ మార్కెట్ కూడా మంజూరైందన్నారు. గండిపల్లి, గౌరవెల్లి, మిడ్ మానేరు ద్వారా ఈ ప్రాంత కష్టాలు తీరుతాయని అన్నారు. ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, ఎప్రిల్ నెల నుండి …

Read More »

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..ఎమ్మెల్సీ కర్నె

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని …

Read More »

సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకం-ఎమ్మెల్యే సతీష్..

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ లో స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, కళాశాలలకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat