ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …
Read More »రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయం ..!
ఎన్నారై టీఆర్ఎస్ – యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన లండన్ లో నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ఆచార్య జయశంకర్ గారికి మరియు అమరవీరులకు నివాళులు అర్పించి ,నూతన కార్యవర్గ సభ్యులని సభ కి పరిచయం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి, రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ భారీవిజయంతో మళ్ళి ప్రభుత్వాన్ని …
Read More »ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్న వార్తలపై మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ క్లారిటీ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మహిళలను లైంగికంగా వేదించారని వచ్చిన వార్త వాస్తవం కాదని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ శుక్రవారం తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంచిర్యాల కు చెందిన బోయిని సంధ్య ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనకు గురిచేస్తు …
Read More »రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేకనే ఎంపీ బాల్క సుమన్ పై విషప్రచారం ..!
తెలంగాణ ఉద్యమ కారుడు ..మచ్చలేకుండా ప్రజల మద్దతు పొందుతున్న యువనేత ..ప్రజాసేవే పరమావిధిగా భావించి రాజకీయంగా దూసుకుపోతున్న దళిత సామాజికవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ .ఎంపీని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కునే సత్తా లేక నిరాధారణమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారానికిదే మా సమాధానం ..రాష్ట్రంలో మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య ,బోయిని విజేత (అక్కాచెల్లెళ్లు).బోయిని సంధ్య ఎంపీ బాల్క సుమన్ ను …
Read More »వెదురు కర్రలతో కూడిన ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గేడం కిరణ్ ,మంజుల దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు . see also:మృతుల కుటుంబాలకు …
Read More »చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ .
టీఆర్ఎస్ శ్రేణులు ,ఆయన అభిమానులు ఆయన్ని ముద్దుగా పిలుచుకునే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ .తనని నమ్ముకున్నవారి పాలిట దేవుడు ..కష్టమని చెబితే క్షణాల్లో స్పందించే మహానాయకుడు అన్నిటికి మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతిలో రాడ్డు తేలుతున్న ఆరు అడుగుల బుల్లెట్ ..ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ..అతనే తన్నీరు హరీష్ రావు. see also:సెయిలింగ్ …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని చివరికి ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అయన సంచలన వాఖ్యలు.తమ పార్టీ అభివృద్దికి శాపంగా మారిందని అయన అన్నారు.అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్ఎస్ అవినీతే …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »రానున్న ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ కు టికెట్ గల్లంతు..?
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయ్యలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే ఒక వైపు నేతలందరు కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతున్నారు.దీంతో ఏమిచేయాలో తోచక పార్టీ అధిష్టానం ఉండగా..ఇప్పుడు తాజాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిర్వహించిన ఓ ముఖ్య సమావేశంలో ఓ సీనియర్ నేత సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే వారికి టికెట్లు ఇవ్వమని …
Read More »ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయన్నున్నారు అని వస్తున్న వార్తలపై అయన స్పందించారు.ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేయడమే నాకిష్టం.. ఎమ్మెల్యే బరిలో తాను లేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. see also:కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్టర్ప్లాప్ ఇటీవలి కాలంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లేదా పరకాల నుంచి …
Read More »