తెలంగాణ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యం లో వినూత్న ప్రాచార కార్యక్రమం ” టీఆర్ఎస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి ఈరోజు ధక్షిణాఫ్రికా లో ఎన్నారై టీఆర్ఎస్ ధక్షిణాఫ్రికా ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీఆర్ఎస్ -ధక్షిణాఫ్రికా అధ్యక్షులు గుర్రాల నాగరాజు, ఉపాధ్యక్షులు మల్లిక్ అర్జున్ రెడ్డి, …
Read More »టీఆర్ఎస్పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు..ఢిల్లీ పెద్దల షాక్
మర్రి శశిధర్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల పర్వం తెరమీదకు వచ్చిన నాటి నుంచి మీడియాలో తెగ హడావుడి చేసేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా జరుగుతోందని ఆరోపించడేమ కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఈసీ వ్యవహరించిందని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓట్లు ఉంచి ఇతరులు ఓట్లు తొలగిస్తున్నరని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి కానీ …
Read More »సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!
తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా …
Read More »ఉత్తమ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కవిత..
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సెల్ఫ్గోల్ చేసుకున్నారు. తనతో పాటుగా తన పార్టీ అయిన కాంగ్రెస్ సైతం నవ్వుల పాలయ్యేలా ఆయన వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎంపీ కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్తో ఆయన డిఫెన్స్లో పడిపోయారు.ఇంతకీ ఏం జరిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దుబాయ్ వెళ్లి గల్ఫ్ కార్మికులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును …
Read More »ఇండియా టుడే సర్వే.. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం..!
తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు …
Read More »తెరాస న్యూ జీలాండ్ శాఖ ఎన్నికల ప్రచార బేరి ప్రత్యేక సమావేశం
తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ …
Read More »సంగారెడ్డిలో గులాబీ జాతర….
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ముఖ్య నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకుంటూ ఒంటరిదవుతున్నది. తెల్లారితే గాని తెలియడం లేదు ఆ పార్టీని వీడేదెవరని. ఈ క్రమంలో ఉన్న కొద్ది మంది కార్యకర్తల్లో అంతర్మథం మొదలైంది. పార్టీ సభలు, సమావేశాలకు స్పందన లేదు. ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పార్టీని ఏ విధంగా ఆదరిస్తారనే చర్చ జరుగుతున్నది. జిల్లా …
Read More »హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు..పోసాని
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే ఓటేస్తానని ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు.. బాబు లాంటి మోసగాడు దేశంలో మరొకరు లేరు. ఆయన మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం పోసాని …
Read More »టీఆర్ఎస్లోకి మాజీ మంత్రి
రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు.హైదరాబాద్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్ఎస్లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్ వ్యవహార …
Read More »బీజేపీ రెండో జాబితా…ధ్వంసమైన బీజేపీ పార్టీ ఆఫీసు..!
తెలంగాణలో తమ సత్తా చాటుతామని, అవసరమైతే అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నేతలు..పట్టు కంటే ముందు పార్టీ కార్యాలయాలను కాపాడుకోవాల్సి వస్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాలయంపైనే విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల …
Read More »