Home / Tag Archives: trs (page 169)

Tag Archives: trs

ఘనంగా ‘టాక్’ బోనాల జాతర వేడుక..!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం …

Read More »

దసరా కానుకగా చిన్న కాళేశ్వరం…

రానున్న దసరా కానుకగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.. బుధవారం రాత్రి ఆయన తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను 2014 వరకు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలే చేయలేదన్నారు.   కనీసం అనుమతులు కూడా …

Read More »

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి..

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయనీ, అదే విధంగా జిల్లాలో కూడా సాగుతాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెరాస పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం మండల పరిధిలో నాయుడుపేటలోని రాంలీల ఫంక్షన్‌హాల్లోలో బుధవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి వేదికపై కూర్చున్నారు. ఆ తరువాత కొంత సమయానికి ఖమ్మం, …

Read More »

బంగారు తెలంగాణకై త్రివిధానాలు

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నుండి జరిగిన పలు ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో గుణాత్మక పాలన తీసుకురావాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలు అనుసరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రూరల్ పాలసీ, తెలంగాణ అర్బన్ పాలసీ, తెలంగాణ రెవెన్యూ పాలసీ అనే మూడు విధానాలను పటిష్ఠంగా అమలుపరచడంద్వారా రాష్ట్రంలో గుణాత్మక పాలన …

Read More »

4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ …

Read More »

మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …

Read More »

వైభవంగా ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు కల్యాణాన్ని తిలకించారు.

Read More »

టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు యువనేత కేటీఆర్ బర్త్ డే విషెస్..!

ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కే.టీ.రామారావు ఈ రోజు సుధీర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫోన్ లో “జన్మ దిన శుభాకాంక్షాలు” తెలిపారు.ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజ సేవలో ముందుండి ప్రజాభిమానం పొందాలని ఆయన ఆకాక్షించారు. తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫోన్ ద్వారా శుభాకాంక్షాలు తెలిపిన యువనేతకు జలగం …

Read More »

కాళేశ్వరంలో కమనీయ దృశ్యాలు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కమనీయ దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణహిత నుంచి గోదావరిలోకి చేరుతున్న వరదనీరు.. ఆ నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్‌దిశగా పరుగులు తీస్తున్న గోదారమ్మతో కళకళలాడుతున్న కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కాల్వ! వెరసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కమనీయ జలదృశ్యాలు కనువిందుచేస్తున్నాయి. నీటిప్రవాహం 12వేల క్యూసెక్కులకు పెరుగటంతో శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని ఒకటో …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్‌ జరగగా.. ఈసారి బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat