తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి మొదటగా వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గం కాగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీపీలు,సర్పంచ్ తో పాటు ముఖ్య నాయకులు ,కార్యకర్తలు 2000మంది కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి …
Read More »గ్రామాభివృద్దే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్య౦..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాలోని సత్తుపల్లి మండలం సదాశివునిపేట, తుంబూరు గ్రామాల మధ్యలోగల వాగుపై రూ.కోటి ఇరవై లక్షల వ్యయంతో హైలెవల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను ఇవాళ మంత్రి తుమ్మల ప్రారభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ..గతంలో ఎన్నడూ …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పోచంపల్లి
ఇటీవల నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిల్లీలో ఘనంగా జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. పలు పార్టీలకు చెందిన కొత్తసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన 200ల కుటుంబాలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వలసలు జోరందుకున్నా యి.కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన సుమారు 200ల కుటంబాల సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. …
Read More »త్వరలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »తెలంగాణ బడ్జెట్పై ప్రపంచమంతటా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రవాసులు..!
సిడ్నీ లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ ఆర్ ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్పై ప్రవాసులు ప్రపంచమంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారని , ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారని తెలిపారు అలాగే ఫెడరల్ ఫ్రంట్ దిశగా …
Read More »ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …
Read More »తెలంగాణ ఎన్నారై బడ్జెట్ పై ప్రవాసుల హర్షం..అనిల్ కూర్మాచలం
లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు …
Read More »బడ్జెట్పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. …
Read More »సంతన్నకు శుభాకాంక్షలు తెలిపిన వంశీధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. see also …
Read More »