ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరు రాష్ట్రాల గురించి.. మధ్య నెలకొన్న పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి బాగా పనిచేస్తోన్నారు. రాష్ట్రానికి …
Read More »దేశంలో ఏకైక సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి హారీష్ రావు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట రెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” వృద్ధులకు,వితంతువులకు ఆసరా రెండు వేల …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన మేఘన అనే బాలిక గత కొంత కాలంగా వెన్నుముక సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. తంగళపల్లిలోని ఇందిరానగర్లో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆశోక్ కు లహారి అనే భార్య, భావన మరియు మేఘన ఇద్దరు కూతుళ్లు. భావన తొమ్మిది… మేఘన ఏడో తరగతి చదువుతున్నారు. …
Read More »బీజేపీ పై మంత్రి హారీష్ రావు ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ” తెలంగాణలో యూనివర్సీటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా బీజేపీ నేతలు కోర్టులల్లో కేసులు వేసి .. అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. ఒక వైపు గత ఆరేండ్లుగా జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నుంచి ఆయా రాష్ట్రాల బీజేపీ సీఎంలు.. మంత్రులు.. ఎంపీలు ..కేంద్రమంత్రులు ప్రశంసిస్తుంటే …
Read More »అలా చేస్తే మూడేండ్లు జైలే..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టంపై అందరూ అవగాహాన పెంచుకోవాలి అని ఐటీ,పరిశ్రమల ,మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” 75గజాల్లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అవసరంలేదు. కానీ 76-600గజాల్లోపు కట్టుకునే ప్రతి ఇంటి నిర్మాణానికి అనమతులు తప్పనిసరి”అని అన్నారు. మంత్రి కేటీఆర్ సభ్యులు …
Read More »తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు
తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జల పథకం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల ఇరవై ఐదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో ఇవ్వనున్నారు. ఈ కింది అంశాల్లో మూడు అవార్డులు వచ్చాయి. అందులో 1).సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ …
Read More »మాది చేతల ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాటలతో కూడిన ప్రచారం చేసే సర్కారు కాదు. మాది చేతల ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ,పీఆర్సీ వంటి అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి.వాటిపై త్వరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని”అన్నారు. రాష్ట్రంలోని …
Read More »ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఉండదా..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఇక ముందు కన్పించదా..?. సినిమాలు చూడాలంటే థియేటర్లకెళ్లే టికెట్లు కొని చూడాలా..? అని అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మాట్లాడుతూ” ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానానికి త్వరలోనే స్వస్తి చెప్పే ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము. సర్కారే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ …
Read More »మున్సిపల్ సవరణ బిల్లు-2019కు ఆమోదం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. …
Read More »పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పాతబస్తీలో తిరగనున్న మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. ఇక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితులకు ఎలాంటి అటాంకం కలగకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా పకడ్భందిగా ఐదు స్టేషన్లతో సుమారు 5.5కి.మీల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే నిర్మించనున్న 5.5 కి.మీల మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఇలా ఉన్నాయి. సాలర్జింగ్ మ్యూజియం,చార్మినార్,శాలిబండ,శంషేర్ గంజ్,ఫలక్ నుమా స్టేషన్లుగా …
Read More »