Home / Tag Archives: trs governament (page 83)

Tag Archives: trs governament

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల తరపున ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా …

Read More »

దేశంలోనే హైదరాబాద్ కు రెండో స్థానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఖ్యాతి నొందింది. నగరంలో ప్రజలకు నల్లాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు విడిచి రోజు స్వచ్చమైన తాగునీరు అందిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ తాగునీరు భేష్ అని తేలింది. మొత్తం పది శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సేకరించగా తొమ్మిది శాంపిళ్లల్లో హైదరాబాద్ తాగునీరు బెస్ట్ …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కలెక్టర్ హరిత

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని పచ్చదనం పెంచడానికి గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలని నాటాలని పలువురు ప్రముఖులకు సూచించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయిన అమయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కలెక్టరేట్ లో …

Read More »

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …

Read More »

తెలంగాణకు ఏపీ కూలీలు వలస

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్‌లో …

Read More »

విదేశాల్లో తెలంగాణ మిర్చికి గిరాకీ

తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి మరోకసారి ప్రపంచానికి పాకింది. వాణిజ్య పంటల్లో ప్రముఖమైన మిర్చి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ వ్యాప్తంగా 8.4లక్షల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది.దీని ద్వారా 20.96లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 79.59వేల హెక్టార్ల సాగువిస్తీర్ణంతో నాలుగో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 3.98లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో ఉంది.జాతీయ దిగుబడి సగటు …

Read More »

ఉరకలు పెడుతున్న కాళేశ్వరం జలాలు

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కేవలం మూడు ఏండ్లలోనే కాళేశ్వరాన్ని నిర్మించి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు మానేరు దిశగా పరుగులెడుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన నంది,గాయత్రి పంపు హౌస్ లలో ఆరు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి జలశయం నుంచి నిన్న శుక్రవారం …

Read More »

నీళ్ల సారుకు మంత్రి హారీష్ రావు నివాళులు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల రంగ నిపుణులు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు జయంతి నేడు. నీళ్ల సారు అని ముద్దుగా పిలుచుకునే సారుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు,విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు విద్యాసాగర్ రావుకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి హారీష్ రావు తెలంగాణ రాష్ట్ర వైతాళికుల్లో ఆర్ విద్యాసాగర్ ఒకరని మెచ్చుకున్నారు. అప్పటి …

Read More »

మాజీ ఎంపీ కవిత ట్వీట్

భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావిద్దాం.. వారిని ఆదరించే …

Read More »

హైకోర్టు ప్రతిపాదనకు టీసర్కారు నో

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat