Home / Tag Archives: trs governament (page 49)

Tag Archives: trs governament

దేశానికి దిక్సూచిగా నిలిచిన కేసీఆర్ నాయకత్వం

వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన, కరోనా నేపథ్యంలో వారి ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు. సంక్షోభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లకు ఇకపై ఎలాంటి అధికారుల వేధింపులు ఉండవని భరోసానిచ్చారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్నీ రైస్ మిల్లర్లను ఏర్పాటు చేయాలి.ఇందుకోసం పారిశ్రామికవాడల్లో స్థలాలు కేటాయిస్తాము. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లర్లను గుర్తిస్తామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తెలిపారు.రాష్ట్రంలో నలబై లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సినవసరం ఉందని సీఎం ప్రకటించారు.

Read More »

కరోనా దరిచేరకుండా ఏం చేయాలి

వింటేనే వణుకు పుట్టిస్తున్న వైరస్‌ ఇది. మరి.. కరోనా అంత భయపెడుతుంటే మనం ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటోంది ? అసలు కరోనా దరికి చేరకుండా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. కరోనా.. ఒక్కసారి వచ్చిందంటే పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో ఆ వైరస్‌ చక్కర్లు కొడుతుంది. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల నుంచి వచ్చిన వైరస్‌ …

Read More »

TV9 కథనానికి స్పందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్

కరోనా వైరస్ నియంత్రణ కొసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రభావం వల్ల సికింద్రాబాద్ లో గల సర్వ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న 45 మంది అనాధ విద్యార్థులకు 3రోజుల నుండి సరుకులు అయిపోయి పస్తులు ఉంటున్నారని విషయం TV9 కథనం ద్వారా తెలుసుకొన్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చలించిపోయి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తక్షణమే ఈ 4 నెలకు సరిపోయే సరుకులు మరియు తాత్కాలిక …

Read More »

కరోనా ఎఫెక్ట్ -రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం.. మీరు …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై …

Read More »

అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వ్యాపారులు,కిరణా షాపుదారులు వస్తువుల ధరలను అమాంతం పెంచారు.దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది.లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిత్యవసర వస్తువుల విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడ …

Read More »

కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు

కరోనా వైరస్‌ కట్టడికి పల్లెలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల గ్రామాలు సరిహద్దులను మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా, స్థానికులెవరూ బయటికి వెళ్లకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, రాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి కట్టడి చర్యలు చేపట్టాయి. మూసివేసిన చోట్ల ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా కరోనాపై ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొన్ని వందల గ్రామాల్లో నిత్యావసర వాహనాలు మినహా మిగిలిన …

Read More »

సొంతూళ్లకు వెళ్ళేందుకు అనుమతి?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు …

Read More »

మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేస్తున్నారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.దీనిపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లు ఎవరు భయపడాల్సినవసరంలేదు.హాస్టల్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat