Home / Tag Archives: trs governament (page 16)

Tag Archives: trs governament

తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …

Read More »

రండి చేయి చేయి కలుపుదాం-ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్.హరిత వందనాలు వాస్తవాలను ప్రజల కళ్లముందుంచుతూ.. మంచిని వివరిస్తూ.. చెడును ఎత్తిచూపుతూ సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా పాత్ర వెలకట్టలేనిది. సమాజం పట్ల, పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల మీ నిబద్దత ఎల్లప్పుడూ …

Read More »

కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం-మహారాష్ట్ర మంత్రి విజయ్‌ ఓడేటివార్‌ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ ఓడేటివార్‌ కొనియాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జీఆర్‌ఆర్‌ కాటన్‌ మిల్లును ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ వెంకటేశ్‌ నేతకానితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విజయ్‌ ఓడేటివార్‌ మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల …

Read More »

సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్

సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఅర్ దే..

ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ ఒన్‌ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తొక్కేయాలని చూస్తు న్నా, రాష్ట్రాభివృద్ధికి అవార్డులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్‌ విధానాలపై ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్‌ …

Read More »

స్త్రీ నిధి  పథకం ద్వారా మహిళలకు అండ

తెలంగాణ రాష్ట్రంలో పాలకొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున బర్రెలు, ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి పథకం ద్వారా సుమారు రూ.800 కోట్ల రుణాలతో రెండేండ్లలో పాడిరైతులకు లక్ష బర్రెలు, ఆవులు అందించనున్నది. ఇప్పటికే 14 వేల బర్రెలు, ఆవుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. రుణాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50వేల యూనిట్లను పాడిరైతులకు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. కరోనా ప్రభావంతో ఆటంకాలు …

Read More »

మ‌. 12:30 గంట‌ల‌కు GHMC మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ)కు నూత‌నంగా ఎన్నికైన కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం పూర్తయింది. ఇక మిగిలింది మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికే. ఈ ప్ర‌క్రియ‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి తెలిపారు. మొత్తం 193 మందికి గాను 97 మంది స‌భ్యులు ఉంటేనే ఎన్నిక ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్నారు. ఏ అభ్య‌ర్థికి ఎక్కువ మంది చేతులెత్తి మ‌ద్ద‌తు తెలుపుతారో వారినే మేయ‌ర్‌గా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదే …

Read More »

మేయర్‌ ఎన్నిక.. కార్పొరేటర్లు, మంత్రులతో కేటీఆర్‌ సమావేశం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ ఎన్నిక సందర్భంగా కొద్దిసేపట్లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కార్పొరేటర్లు, నగర పరిధిలోని మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే నగరానికి చెందిన ఎక్స్‌అఫిషియో సభ్యులతో భేటీకానున్నారు. సమావేశంలో పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నారు. మేయర్‌ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని కేటీఆర్‌ వివరించనున్నారు. సమావేశం అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. మేయర్‌ ఎన్నిక కోసం …

Read More »

పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే జిల్లా. మన గిరిజన సోదరులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు చాలా సమస్యల మాదిరిగానే పోడు భూముల సమస్యను కూడా పెండింగ్‌లో పెట్టిండ్రు. పోడు భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అటవీశాఖ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటిరెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల …

Read More »

నాగార్జున సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినన్ని పనులు ఇండియాలో మరే రాష్ట్రంలోనైనా చేశారా? మంచిగున్నదాన్ని.. మంచి ప్రభుత్వాన్ని.. మంచి చేసేటోళ్లను నిలబెట్టుకోవాలె. చెడగొట్టుకుంటే మనం ఆగమైపోతం. నేను చెప్పే మాటలో ఒక్క అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే వేరే పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా టీఆర్‌ఎస్‌ జెండా ఎగురేయండి. టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే హక్కు ఉన్నది. మంచి చేసినవాళ్లను గెలిపిస్తే మరింత మంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat