తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఫేస్బుక్ మొదలు ట్విట్టర్ వరకు.. ఆఫ్ నెట్ కాల్ నుండి వాట్సాప్ కాల్ వరకు మాధ్యమం ఏదైన కానీ నాకు సమస్య ఉందంటే చాలు క్షణాల్లో స్పందించి.. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంటారు కేటీఆర్. తాజాగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళపల్లి నివాసి ,చేనేత కార్మికుడైన మామిడాల కిరణ్ కుమార్ …
Read More »ప్రగతిపథంలో గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా సాగే విద్యాబోధన ఉన్నతంగా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆశయమని, ఈ నేపథ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తగు కృషి చేసి మరింత ప్రగతిపథంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. …
Read More »కాంగ్రెస్ చరిత్ర బయటపెట్టిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా …
Read More »లక్నవరం తరహాలో కోమటి చెరువు..
తెలంగాణ రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతం అయిన సిద్దిపేట కోమటి చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరం లో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువు పై వేలాడే వంతెన …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో”కేటీఆర్”మార్కు..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికల్లో మూడు స్థానాలనూ కైవసంచేసుకోవడంలో అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పక్కావ్యూహం, పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలనుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్నీతానై నడిపించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నాయకులను సమన్వయపరుస్తూనే ఆయా జిల్లాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంచార్జిలుగా నియమించారు. వీరందరితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ …
Read More »మంత్రి మల్లారెడ్డి కి హ్యాట్సాప్
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అంటే ఆయన ఎక్కడ ఏ సభ అయిన సరే ఒక చిన్న పిల్లాడి మాదిరిగా మారిపోయి సభికులను అందర్నీ ఆనందంగా ఉంచడానికి ఉత్సాహభరితమైన ప్రసంగాలతో.. తీరైన డాన్సులతో అందరి మన్నలను పొందుకుంటారు అని మనకు తెల్సిందే. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి చేసిన పనికి యావత్తు నెటిజన్ లోకం ఫిదా అయింది. నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్లో నర్సాపూర్ …
Read More »నూతన ఒరవడికి టీ సర్కారు శ్రీకారం..!
నేటి ఆధునిక యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు సేవా కార్యక్రమాలు కూడా జీవితంలో భాగమని యువతకు దిశానిర్దేశం చేసేందుకు గాను తాజాగా యువ చేతన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15-35 సంవత్సరాల్లోపు ఉన్న యువజనులతో(అమ్మాయిలు, అబ్బాయిలు) యువజన క్లబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరు ఆర్గనైజర్గా, మరొక్కరు డిప్యూటీ ఆర్గనైజర్లుగా …
Read More »“మల్లన్న “నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు..
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు. అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ …
Read More »తెలంగాణలో రేపే “తొలి”విడత స్థానిక సంస్థల సమరం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేపు అనగా సోమవారం రాష్ట్రంలోని 197 మండలాల్లోని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఈ క్రమంలో ఆయాస్థానాల్లో ఎన్నికల ప్రచారం నిన్న శనివారం సాయంత్రం 5.00గంటలకుముగిసింది. తొలివిడుతలో మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం …
Read More »మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ …
Read More »