ఆపదలో ఉన్నామని చెప్పుకోగానే తక్షణమే స్పందించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జాతీయస్థాయి నీట్లో 50వ ర్యాంక్ సాధించిన కుష్వంత్ చదువుకు రూ.ఐదు లక్షలు అందజేసి అండగా నిలిచారు. ఆర్థికస్తోమత లేని బీటెక్ విద్యార్థి పవన్కు రూ.65 వేల తక్షణసాయం అందించి భరోసాగా నిలిచారు. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన కాంబోజ సాగర్ త్రిచక్ర వాహనం ఇప్పించాలని కోరగా, టీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి …
Read More »ఒకే దేశం- ఒకే కార్డు సక్సెస్
తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఒకే దేశం- ఒకే కార్డు తొలి ప్రయోగం విజయవంతమయింది. వచ్చేఏడాది జూన్లోగా దేశవ్యాప్తంగా నేషనల్ పోర్టబిలిటీని అమలుచేయనున్న కేంద్రప్రభుత్వం.. ఆగస్టు 1నుంచి నాలుగు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను ఒక క్లస్టర్గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి అమలుచేయనున్నది. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్షాపులో దేశంలోనే …
Read More »మూడు వందల కోట్లతో నిజామాబాద్ నగరాభివృద్ధి
నిజామాబాదు లో రూ 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు రు. 246 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్ టి పి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని …
Read More »57 ఏండ్లు నిండిన వారికీ ఫించన్లు
అవినీతికి ఆస్కారం లేనిదే ఆసరా పధకమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికీ త్వరలో ఫించన్లు మంజూరు కానున్నాయని ఆయన వెల్లడించారు.పెరిగిన ఫింఛన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు గాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట నియోజకవర్గం పరిధిలోని సూర్యపేట, ఆత్మకూర్(యస్),చివ్వేంల మండల పరిధిలోని బాలేంల,కందగట్ల, నెమ్మికల్,ఆత్మకూర్ యస్,దాచారం ,పాచ్యానాయక్ తండా,చివ్వేంల, బండమీద చందుపట్ల,తిమ్మాపురం,తుల్జారావు పేట తదితర గ్రామాలలో సుడిగాలి పర్యటన …
Read More »నాన్నకు ప్రేమతో…
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా తీసుకొచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తమకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేస్తూ కేటీఆర్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది మొక్కలు నాటుతూ రామన్నకు విషెస్ చెబుతుండగా నేను సైతం అంటూ ముందుకొచ్చారు కేటీఆర్ తనయుడు …
Read More »కేటీఆర్ కు ఎమ్మెల్యే గ్రీన్ గిఫ్ట్..
యువతకు స్పూర్తి మార్గదర్శకుడు కేటీఆర్ గారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ గారి జన్మధినం సందర్బంగా ఖిలావరంగల్ లోని మద్య కోటలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ గిఫ్ట్ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అందపాఠశాల విద్యార్దులకు బట్టలపంపిణీ చేపట్టారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మేయర్ గుండా ప్రకాశరావు,మాజీ ఎంపి సీతారాం నాయక్ హాజరయ్యారు.నియోజకవర్గ ముఖ్యనాయకులు,కార్పోరేటర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని …
Read More »హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి
హరితహారం కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వ పరంగా నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి దయాకర్రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘హరితహారంతో …
Read More »“అదే”ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం
తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ,సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై నిన్న సోమవారం చింతమడకలో జరిగిన గ్రామ ప్రజల ఆత్మీయ సమ్మేళన సభలో ఆద్యంతం టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన చింతమడక ప్రజల కోసం హరీశ్ బాగా తిప్పలు పడ్డాడని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా సభలో హారీష్ రావు మాట్లాడుతూ”సిద్దిపేట …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ సంచలన నిర్ణయం
స్పందించే హృదయంతో, అవసరం ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్ …
Read More »యువనేత కేటీఆర్ బాటలో గులాబీ శ్రేణులు,అభిమానులు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తన పుట్టిన రోజు జరుపుకోనున్న సంగతి విదితమే. అయితే ప్రతియేటా పుట్టినరోజు వేడుకలను కొందరు ప్రముఖులు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. మరికొందరు బర్త్డేలకు వెచ్చించే డబ్బును ఆపదలో ఉన్నవారికి అందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇందులో రెండోకోవకు చెందిన వ్యక్తి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా …
Read More »