తెలంగాణలో లుబిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్ కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 20 Jun, 2020 16:34 IST|Sakshi సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్కు …
Read More »