రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీ లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో మిత్రులతో కలిసి మొక్కలు నాటిన బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…ఈ సందర్భంగా వి.జె సన్నీ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్బుతమని …
Read More »మొక్కలు నాటిన GWMC కమిషనర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులలో ఉధృతంగా పచ్చదనం పెంపొందించడానికి ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి స్వీకరిస్తూ బుధవారం వరంగల్ వడ్డేపల్లి లోని గ్రీన్ లెగసీ పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు. మొక్కలు నాటిన అనంతరం కమిషనర్ పమేలా సత్పతి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ జన్మంతు, …
Read More »పుట్టిన రోజు మొక్క నాటిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెట్లు నాటాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు మొక్కలు నాటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం …
Read More »చెట్టు కింద బైక్ ఉంచి….ఉరితాడులను మెడలకు బిగించుకుని బైక్ను తన్నివేసి
ప్రేమ జంట శావాలై తేలాయి. తెలంగాణకు చెందిన ఓ ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ …
Read More »అయిదుగురు మహిళలను దారుణంగా…ఒకరి తర్వాత ఒకరు
మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అయిదుగురు మహిళలను దారుణంగా హింసించారు. చెట్టుకు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు వంద మంది వరకూ తీవ్రంగా కొట్టారు. ఈ అమానవీయ ఉదంతం ఒడిషాలో చోటు చేసుకుంది. మయూర్బంజ్ జిల్లాలో బాదసాహి పరిధిలోని మధుపూర్ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం.. ఆ రాష్ట్రంలో సంచలనానికి కారణమైంది. పట్టపగలే మహిళలను బంధించి దాడి చేస్తుండగా చాలా మంది ప్రేక్షక పాత్ర వహించారు. కొంత మంది ఆ దారుణాన్ని …
Read More »