దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్న ఏకైక పార్టీ ఏమిటి అంటే కాంగ్రెస్ అని ఆ పార్టీ గురించి తెల్సిన చిన్నపోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చెప్తారు.అయితే అంతటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ మధ్య ఎటువంటి వర్గవిభేధాలు లేవు..మేము అంత ఒకటే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొస్తామని ఆ …
Read More »శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను రాత్రి అతిదారుణంగా హత్యచేసి డ్రైనేజీలో పడేసిన సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే ఈ హత్య వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ …
Read More »కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ సీనియర్ మంత్రి ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …
Read More »కాంగ్రెస్ ఎంపీకి ప్రమోషన్…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంఏ ఖాన్ కు ప్రమోషన్ వచ్చింది.పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం సభ్యుడిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.దీనికి సంబంధించిన రాజ్యసభకు చెందిన సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఉత్తర్వులు జారిచేశారు.కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే చైర్మన్ గా ఉన్న కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ రిటైర్ కావడంతో ఖాన్ ను నియమించారు .
Read More »తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …
Read More »కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలు లేని,ఆకుపచ్చ తెలంగాణ నిర్మించేందుకు తాము ముందుకు సాగుతుంటే..ప్రాజెక్టులను అడ్డుకునే ఎజెండాతో తప్పుడు కేసులు వేస్తుండటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక శక్తులను తరిమికొట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట రూరల్ మండలంతొర్నాలలో …
Read More »అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …
Read More »అసెంబ్లీలో జానారెడ్డిని బుక్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..
తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం …
Read More »మరల సొంత గూటికి గుత్తా చేరుతున్నారా ..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …
Read More »