నల్లగొండ మీటింగ్లో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్పై ,ప్రభుత్వంపై నోటికొచ్చిన్నట్టు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పి.శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ సమావేశం ద్వారా తమ నైజాన్ని ,సంస్కృతిని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ హాయంలో అంధకారంలో నెట్టబడ్డ నల్లగొండ జిల్లాను 35 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డికి ఈ సారి 50 వేల మెజారిటీ ఖాయం..!
కాంగ్రెస్ నేతలు అవినీతి ,కుటుంబ పాలన గురించి మాట్లాడటం చిత్రంగా ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు చవకబారుగా ఉన్నాయని ఆయన అన్నారు. `కాంగ్రెస్ది కుటుంబ పాలన కాదా? జానారెడ్డి తన కొడుకును కూడా నల్గొండ మీటింగ్లో తనతో పాటు కూర్చోబెట్టుకోవడం కుటుంబ పాలన కాదా? ఉత్తమ్ ,ఆయన భార్య ఎమ్మెల్యేలు కావడం కుటుంబ పాలన కాదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు కావడం …
Read More »రాహుల్ దూత సమక్షంలోనే..టీకాంగ్రెస్ నేతల రచ్చరచ్చ..!
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉన్న విబేధాలకు అద్దంపట్టేందుకు మరో ఉదాహరణ ఇది. తాము బలంగా ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ఓ వైపు కాంగ్రెస్ నేతలు డబ్బా కొట్టుకుంటుంటే..క్షేత్రస్థాయిలో అలాంటి చాన్సే లేదనే పరిణామాలు ఒకదాని వెంట మరొకటి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ వేదికగా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై …
Read More »బాహుబలి కేసీఆర్…!
సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా పరిపాలన సాగిస్తూ అన్నివర్గాల మనసు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ బాహుబలిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన పరిపాలనతో తమ ఉనికి కనుమరుగై పోతోందని ఆవేదన చెందుతున్న పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. అయితే,ఈ విషయాన్ని ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే, ఈ ప్రచారం …
Read More »వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …
Read More »మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్..!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న రిజర్వేషన్ల గందరగోళం తేలేదాక ఎన్నికలు జరపొద్దని కోర్టు ఆదేశించింది.అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాసోజ్ శ్రవణ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ఱ ఏజీని రిజర్వేషన్లలో తేడాలు ఎందుకున్నాయి అని ప్రశ్నించింది.దీనికి సమాధానంగా ప్రభుత్వం …
Read More »మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క …
Read More »