కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్పై సర్వే వాటర్ బాటిల్ విసిరారు. ఈ ఘటనను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్లో రెండోరోజు టీపీసీసీ సమీక్షలు …
Read More »ఉత్తమ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కవిత..
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సెల్ఫ్గోల్ చేసుకున్నారు. తనతో పాటుగా తన పార్టీ అయిన కాంగ్రెస్ సైతం నవ్వుల పాలయ్యేలా ఆయన వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎంపీ కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్తో ఆయన డిఫెన్స్లో పడిపోయారు.ఇంతకీ ఏం జరిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దుబాయ్ వెళ్లి గల్ఫ్ కార్మికులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును …
Read More »కోదండరాంకు కాంగ్రెస్ షాక్..
మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీట్ల పంపకాలపై చర్చించేందుకు అంటూ సాగదీత సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఈ క్రమంలో సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తెచ్చినప్పటికీ…అనూహ్యమైన షాక్ ఇచ్చింది. కాంగ్రెస్తో పొత్తు అంటే ఎలా ఉంటుందో…తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాంకు తెలియజెప్పింది. టీజేఎస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, ఆ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టినట్టు …
Read More »పరువు కాపాడుకునేందుకు ఉత్తమ్కుమార్ రెడ్డి ఇలా చేశాడేంటబ్బా..!
సీట్ల పంపకానికి ముందే విపక్ష కూటమి బీటలు వారుతోంది. కాంగ్రెస్ నాన్చివేత ధోరణిపై భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో లాభమేమీ లేదని పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. సీట్ల పంపకం చాలా ఆలస్యమైందని సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే విలువైన అవకాశం కోల్పోయామని సీపీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పోటీ చేయదలుచుకున్న 9 స్థానాలను సీపీఐ ప్రకటించింది. డిమాండ్ చేసిన స్థానాలు …
Read More »కాంగ్రెస్ ప్రకటనకు టీడీపీ నేతలు సిగ్గుతో…!
ఓవైపు తమ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరోవైపు…రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తుకు పెట్టుకోవడానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలపడం పట్లరెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకునేలా …
Read More »కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయశాంతి..!
పొత్తు పేరుతో తమ సీట్లకు ఎసరు పెడుతుండటంపై ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు భగ్గుమంటుండగా…తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె స్పష్టం చేస్తూ…అది కూడా కొన్ని పరిమితులతోనే తమ పార్టీల మధ్య మిత్ర బంధం ఉంటుందని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చిన విజయశాంతి తాజాగా మిత్రపక్షమైన టీజేఎస్కు మైండ్ …
Read More »గాంధీభవన్లో కలకలం..!
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటుచేసుకుంది. ఇప్పటిదాక ఒక బలమైన సామాజికవర్గానిదే హవా కొనసాగిన నేపథ్యంలో మరో వర్గం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా పరిణామంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్లో ఆదిపత్యం చెలాయించే వర్గం రాబోయే ఎక్కువ సీట్లలో వారే పోటీ చేస్తారని ప్రచారంలో పెట్టడంతో పాటుగా ఆమేరకు నియోజకవర్గాలనూ ఎంచుకున్నామని అంటున్నారు. దీంతో….కాంగ్రెస్లోని బీసీలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వేరే కుంపటి పెట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. బీసీలకు జనాభా …
Read More »త్వరలో హిమాలయాలకు కోమటిరెడ్డి ..!
నల్లగొండలో టీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మానసిక స్థితి బాగాలేదని ఇంతకుముందు తామే అనే వాళ్ళమని, ఇపుడు ప్రజలు కూడా అంటున్నారని వారు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల లో నాలుగు వేల మెగావాట్ల …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారం దక్కదని తీవ్ర నిర్వేదంతో ఉన్న ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేశారు ..అయితే ఉత్తమ్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..
Read More »ప్రజలకు మొహం చూపించలేక ఉత్తమ్..!
ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్బుక్ లైవ్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »