అత్యంత ప్రతిష్టాత్మక విమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా విమెన్స్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది.వెస్టిండీస్ పై గెలుపుతో మంచి జోష్ లో ఉన్న మిథాలీ రాజ్ సేన ఇంగ్లాండ్ జట్టుపై మాత్రం అదే దూకుడును కొనసాగించలేకపోయింది. బుధవారం మౌంట్ మౌంగనుయి వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. చార్లీ డీన్ ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లను ,శ్రుభ్ …
Read More »