బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ,హీరోయిన్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు .బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతున్న అమ్మడు షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి . సినిమా షూటింగ్ లో భాగంగా అనన్య కారు …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!
ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …
Read More »డైరెక్టర్ క్రిష్ విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే షాక్..!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అభిరుచి ఉన్న వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఒకరు. అయితే, అతని వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కుదుపులకు లోనైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన క్రిష్ తన భార్య రమ్య నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే క్రిష్ ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అప్పట్లో క్రిష్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అసలు పెళ్లి పత్రికతోనే తన …
Read More »మంచు మనోజ్ పబ్బులో అర్ధరాత్రి హల్చల్..!
సినీనటుడు మంచు మనోజ్ ఓ పబ్బులో అర్ధరాత్రి హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో జనరల్ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్కు గత నెల 22న మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్ నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్ శబ్దం పెంచాలంటూ …
Read More »హీరో రాణాకు హాస్పిటల్లో ఆపరేషన్..!
రాణా, హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అన్ని రకాల రోల్స్ చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుననాడు. మరీ ముఖ్యంగా బాహుబలి, ఘాజీ లాంటి మంచి కథలతో సినిమాలు చేస్తూనే.. నేనే రాజు నేనే మంత్రి లాంటి పక్కా కమర్షల్ సినిమాలు చేస్తూతన సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఉన్నాడు. ఇదే ఊపులో ప్రస్తుతం రాణా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, …
Read More »రామ్గోపాల్ వర్మపై నాగ్ సంచలన ప్రకటన..!
గత కొన్ని రో జులుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని వారబ్బాయి అఖిల్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కబోతోంది అంటూ ఇటీవల సోసల్ మీడియా కథనాలను ప్రచురించింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటనుంచి అక్కినేని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకు కారణం అక్కినేని అఖిల్కు సినిమాల పరంగా చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేకపోవడమే. నటించినవి రెండే సినిమాలు అయినా.. రెండూ డిజాస్టర్లే. అయితే, రామ్గోపాల్ …
Read More »రాజుగాడు హిట్టా ..ఫట్టా -దరువు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ ..!
సినిమా పేరు: రాజుగాడు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సంజనా రెడ్డి కథ సహాకారం : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ నటీనటులు: రాజ్తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, ప్రవీణ్, సితార తదితరులు ఛాయాగ్రహణం :రాజశేఖర్ సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి /భాస్కర భట్ల ఎడిటర్ :ఎంఆర్ వర్మ సంగీత దర్శకుడు: గోపీ సుందర్ నిర్మాత: అనిల్ సుంకర సంస్థ : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ విడుదల తేదీ: 01-06-2018 రేటింగ్: 3.25\5 టాలీవుడ్ …
Read More »ముగ్గురికి తలో లక్ష యాబై వేల రూపాయలిచ్చిన పోసాని కృష్ణమురళి ..!
ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ కథ రచయిత ..దర్శకుడు ..నిర్మాత ..నటుడు..అన్నిటికి మించి మంచి మనసున్న వాడు పోసాని కృష్ణమురళి .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కథ ,మాటలను అందించిన చాలా సినిమాలని తన దర్శకత్వంలో తెలుగు ప్రజలకందించడమే కాకుండా వందల సినిమాల్లో నటించారు.ఎవరన్న కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఉన్నఫలంగా స్పందించి అండగా ఉంటారు పోసాని . తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షీలో ప్రసారమైన వెన్నుతడితే …
Read More »కుండ బద్ధలు కొట్టిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ..!
బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ …
Read More »మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ గురూ..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలు కానుంది. అయితే, ఈ చిత్రాన్ని టాలీవుడ్ బఢా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో ఓటమి ఎరుగని నిర్మాతగా పేరొందిన దిల్ రాజు.. ఇటీవల వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ …
Read More »