ఎస్పీ జననాధన్ దర్శకత్వం వహిస్తున్న ‘లాభం’ చిత్రంలో అందాల భామ శ్రుతిహాసన్ గ్రామీణ నృత్యకళాకారిణి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్సేతుపతి, పి.ఆర్ముగకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్సేతుపతి సంఘసేవకుడిగా నటిస్తున్నారని, అతడి సేవలను చూసి మెచ్చుకుని శ్రుతి హాసన్ …
Read More »మెగా ఫ్యాన్స్ కు చిరు బర్త్ డే గిఫ్ట్
చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ప్రేక్షకులకు ఆ రోజున కొత్త సినిమాలో ఆయన లుక్ చూపించనున్నారు. చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్రెడ్డి నిర్మాత. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. పిడికిలి బిగించి ఎర్ర కండువా …
Read More »కరోనా నుండి కోలుకున్న సునీత
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్లోని మరో ఇద్దరు సింగర్స్కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే …
Read More »కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం
సంగీత ప్రియులకి శుభవార్త. కొద్ది రోజులుగా బాలు ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురవుతున్న అభిమానులకి ఎస్పీబీ సోదరి శైలజ శుభవార్త అందించారు. అన్నయ్యకి వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆరోగ్య పరిస్ధితిలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. అతని కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమాలనుందరి ఈ సందర్భంగా శైలజ కృతజ్ఞతలు తెలిపింది. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుండటంపై వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజలు క్రితం …
Read More »కంగనా కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయపరంగా బీజేపీకి అనుకూలమని ఎప్పుడూ చెబుతారు. ప్రధాని మోదీకి మద్దతుగా సోషల్మీడియాలో తన గళం వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తోందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘నాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నందువల్లే మోదీకి మద్దతునిస్తున్నానని అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. మా తాతయ్య వరుసగా 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. …
Read More »మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …
Read More »క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం
కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం వదలట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన …
Read More »మరో హీరోయిన్ కు కరోనా
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె గురువారం ట్విటర్లో వెల్లడించారు. “నాకు గత వారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు దగ్గర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుటపడటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అయితే కరోనా గురించి ప్రచారంలో ఉన్నవాటిని పక్కనపెడితే నా అనుభవాన్ని తెలియజేస్తున్నా. నాకు గొంతు …
Read More »RX 100 దర్శకుడికి కరోనా
టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ‘RX 100″ డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ లో ప్రకటించారు .. అటు రాజమౌళి, అతని కుటుంబ సభ్యులు నిన్న కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి తన ట్విట్టర్ ఖాతాలో” త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు అజయ్ భూపతి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు …
Read More »మొక్కలు నాటిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి చెన్నై లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతిహాసన్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ …
Read More »