అలనాటి అందాల తార సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా సౌందర్య సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ త్వరలోనే సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అగ్రహీరోలందరి సరసన నటించి.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సౌందర్య పాత్రలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.
Read More »పవన్ తో నిత్యామీనన్ రోమాన్స్
మలయాళ సూపర్హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్కి జోడీగా మొదటి నుంచి సాయి పల్లవి పేరు వినిపించింది. ఆమె తిరస్కరించడంతో ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా ఖరారైనట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. ఆమె …
Read More »అలా చేయడం ఇష్టముండదు. అయిన తప్పదంటున్న చందమామ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ . అయితే కాజల్ అగర్వాల్కి హారర్ జానర్ సినిమాలంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయినా హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు.. జోనర్ సినిమాలు చేయాలి కాబట్టి రీసెంట్గా తనకి ఇష్టం లేని హారర్ జోనర్లో ఓ వెబ్ సిరీస్ చేసింది. ‘లైవ్ లైవ్’ టెలికాస్ట్ పేరుతో రూపొందిన ఈ …
Read More »నీతో మాట్లాడాలంటూ గదిలోకి లాక్కెళ్లి – ఎమ్మెస్ నారాయణపై నటి పద్మజయంతి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి పద్మ జయంతి.. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణపై సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ జయంతి.. అప్పటి విషయాల గురించి చెబుతూ.. కమెడియన్ ఎమ్మెస్ నారాయణ తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నటి పద్మ జయంతి …
Read More »అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హాట్ బ్యూటీ
కరోనా బారిన పడిన పూజాహెగ్డే ఇలాంటి సందర్భంలో ఊహించని విధంగా ఇచ్చిన సర్ప్రైజ్కు అభిమానులు ఆశ్చర్యపోయారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన హాట్ పిక్ నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో పూజా పొట్టి నిక్కరు పైన జాకెట్ గుండీలు పెట్టకుండా వదిలేసి పై ఎద అందాలు కనపడీ కనపడకుండా ఉండేలా హాట్లుక్లో దర్శనమిచ్చారు. కరోనా బారిన పడటంతో ఇంటికే పరిమితమైనా సామాజిక మాధ్యమాల్లో మాత్రం పూజాహెగ్డే హవా తగ్గటం లేదంటున్నారు …
Read More »కరోనాతో టాలీవుడ్ యువ దర్శకుడు మృతి
కరోనా వైరస్ విజృంభణ సెకండ్ వేవ్లో మరింత పెరిగింది. శుక్రవారం కరోనా కారణంగా టాలీవుడ్లో ఓ విషాదం చోటు చేసుకుంది. శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనా వైరస్ వల్ల కన్నుమూశారు. కొన్నిరోజుల ముందు ఆయన కొవిడ్ ప్రభావంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో టాలీవుడ్ షాక్కు గురైంది. కుమార్ వట్టి స్వస్థలం …
Read More »బెడ్ కే పరిమితమైన బిగ్ బాస్ బ్యూటీ
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్క్రీమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన తేజస్వీ మదివాడ బిగ్ బాస్ సీజన్ 2లోను పాల్గొంది. ఈ కార్యక్రమంలో తేజస్వీ చేసిన హంగామాకు కొంత ప్లస్ , మైనస్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక ఈ అమ్మడికి పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ ఏవీ కూడా కెరియర్కు పెద్దగా ఉపయోగపడలేకపోయాయి.ప్రస్తుతం సోషల్ మీడియాని నమ్ముకున్న తేజస్వీ అప్పుడప్పుడు హాట్ …
Read More »మరోసారి నెగిటివ్ రోల్లో హాట్ బ్యూటీ
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి నెగిటివ్ రోల్లో కనిపించబోదని తాజా సమాచారం. పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా నుంచి నెగిటివ్ పాత్రలే వస్తుండటం ఆసక్తికరమని చెప్పాలి. టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ నటించిన ‘RX 100’ సినిమాలో చేసింది కూడా నెగిటివ్ రోల్ అని తెలిసిందే. ఆ తర్వాత నటించిన ‘RDX లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలలో పాజిటివ్ రోల్స్ చేసింది. కానీ ఈ సినిమాలు …
Read More »కరోనా ఎఫెక్టు- పేషెంట్ల కోసం అంబులెన్స్ డ్రైవర్గా హీరో
కరోనా బాధితులకు సహాయం చేయడానికి దక్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్గా మారిపోయారు. కరోనా పేషెంట్లను దవాఖానకు తీసుకెళ్లడం, దవాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్లడం చేస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన నటుడు అర్జున గౌడ. యువరాథన, రుస్తోమ్ సినిమాలతో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న అర్జున గౌడ.. ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్లో సభ్యుడిగా చేరి నిరేపేదలకు సేవలందిస్తున్నాడు. కరోనా సోకిన వారిని దవాఖానలకు తీసుకెళ్లడం, చనిపోయిన వారిని శ్మశాన …
Read More »మరో రీమేక్ లో బెల్లంకొండ
ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కర్ణన్… ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి ఘనవిజయాన్ని సాధించింది.హీరో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడులో జరిగిన …
Read More »