ఏ చిత్ర బృందమైనా.. ముందే విడుదల తేదీ ప్రకటిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందాలు చాలా అలెర్ట్గా వ్యవహరిస్తుంటాయి. మరో సినిమా ఇదే రోజున రాకుండా కర్చీఫ్ వేసేసుకుంటుంది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. ఇలా ఖర్చీఫ్ వేసిన టాలీవుడ్ సినిమాలేమిటో తెలుసా..? అయితే, వరుణ్ తేజ్, అతిధిరావు, హైదరి జంటగా ఘాజీ ఫేమ్ సంకల్ప్రెడ్డి …
Read More »షకలక శంకర్ నటించిన సినిమాకు ఫైనాన్స్..ఎర్రచందనం స్మగ్లర్
ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతడు ఎవరంటే ‘జబర్దస్త్’లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి …
Read More »అచ్చం కీర్తి సురేష్లానే..!
స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్లోనూ కీర్తి సురేష్ హీరోయిన్. అందుకే కీర్తి సురేష్ను సీక్వెల్స్ క్వీన్గా పిలుస్తున్నారు.అయతే, బాలీవుడ్లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్లో కనిపించినప్పుడు మాత్రమే వియాలను అందుకుంటుంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్కు బాలీవుడ్లో చాలానే ఫాలోయింగ్ ఉంది. నటన యావరేజ్గా ఉన్నప్పటికీ గ్లామర్తో కుర్రకారు …
Read More »రకుల్ ఈజ్ బ్యాక్..!
స్పైడర్ తరువాత మళ్లీ కనిపించలేదు రకుల్. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయని ప్రచారం ప్రారంభమైంది. రకుల్ కావాలనే కోలీవుడ్ షిప్ట్ అయిందని ఒకసారి, బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ కారణమని మరోసారి రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, ఇవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయాయి. దీనికంతటికీ కారణం రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్లో బిజీ కావడమే. కొంతకాలం గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్పై దృష్టి పెట్టింది రకుల్. కోలీవుడ్లో చేతినిండా …
Read More »సీక్రెట్ను లీక్ చేసిన ఈషా రెబ్బ..!
ప్రతీ సినిమాలో స్టార్ కాస్ట్ గురించి ముందే చెప్పేస్తారు. కానీ, కొన్ని పాత్రలు ఎవరు చేస్తారు అన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచుతారు. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసే భాగంలోనే ఇదంతాను అనేది సినీ విశ్లేషకుల భావన. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే చేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆ సీక్రెట్ ఇప్పుడు లీక్ అయిపోయింది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నట రుద్రుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద …
Read More »అమెరికాకు మకాం మార్చబోతున్న సూపర్ స్టార్..!
మహేష్బాబు మారిపోయాడు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న సినిమాను చూస్తుంటే ఈ మాట మీరే అంటారు. భరత్ అనే నేను చిత్రం విడుదలై వంద రోజులు దాటకుండానే మరో సినిమా మొదలు పెట్టడమే కాకుండా.. మొదటి షెడ్యూల్ను కూడా పూర్తి చేసేశాడు. అయితే, ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు. మహేష్ నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ 24 రోజుల క్రితం డెహ్రాడూన్లో మొదలైంది. ఏకధాటిగా …
Read More »ఆన్ కెమెరాలో పది మందితో..!
టాలీవుడ్లో శ్రీరెడ్డిని వాడుకున్నట్టే నన్ను కూడా వాడుకున్నారు. పొట్ట కూటి కోసం సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు చేయమన్న(చేయకూడని) పనులను చేశాను. అయినా, సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామని అనుకున్న నాకు ఎవరూ సపోర్టు చేసింది లేదు. ఇక చేసేది లేక.. మూడు పూట్లా అన్నం కోసం ఫోర్న్ వీడియోలు తీయాల్సి వచ్చింది. ఈ వీడియోలతో నా పరువేమీ పోలేదు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చేసిన మోసంతో …
Read More »పంతం తొలి వారం కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రతీ నాయకుడి పాత్రల్లో కూడా ఒదిగిపోగలను అని నిరూపించుకున్న కథా నాయకుల్లో గోపీచంద్ ఒకరు. తొలి వలపు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ జయం, నిజం చిత్రాల్లో తనలోని విలనిజం చూపించి సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, 25 ఏళ్ల క్రితమే టాలీవుడ్కు పరిచయమైన గోపీచంద్ను ఇటీవల కాలంలో వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. గౌతమ్ సౌఖ్యం, జిల్, నంద, …
Read More »కత్తి మహేష్పై.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.!
కత్తి మహేష్. గత కొంతకాలంగా నిత్యం వార్తలో ఉంటున్న టాలీవుడ్ సినీ క్రిటిక్. బిగ్బాస్ రియాల్టీషో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్.. ఆ తరువాత పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్పై వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పవన్ ఫ్యాన్స్తో నెలరోజులపాటు సోషల్ మీడియా వార్ కొనసాగించిన ఈ రివ్యూ రైటర్ ఇప్పుడు శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. కత్తి …
Read More »పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్.. వైఎస్ఆర్..!
పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చూసిన రాజకీయ నాయకుల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇద్దరూ తనకు ఇష్టమని చెప్పారు. నాడు రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నేడు ఆయన కుమారుడు వైఎస్ …
Read More »