కొరియో గ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా ఆ తరువాత హీరోగా పరిచయమయ్యాడు. నటుడిగా సక్సెస్ అయిన తరువాత.. మెగా ఫోన్ పట్టుకుని సక్సెస్ఫుల డైరెక్టర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్, రౌడీ రాథోడ్ వంటి హిట్స్తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫర్గా.. హీరోగా, డైరెక్టర్గా సక్సెస్ అయిన ప్రభుదేవా ఈ మధ్య వెనకపడిపోయిన విషయం తెలిసిందే. అయితే, హిందీలో ఇటువల వరుసగా …
Read More »తమిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విలన్..!
ఈ మధ్య ఎక్కువ తెలుగులో కనిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. సరైనోడు చిత్రంలో విలన్గా నటించిరన ఆది ఆ తరువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలంలో ఆది నటన సినీ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. తన నటనతో వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగులో డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉంటూనే నీవెవరు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు కోలీవుడ్లో హీరోగా …
Read More »ఆగస్టు 15న ఫస్ట్ లుక్స్ కళ..!
అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలను వీలైనంత త్వరగా చెరిపేసుకోవాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఈయన తెరకెక్కిస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఆగస్టు 21 నుంచి 25 వరకు ప్లాష్బ్యాగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు త్రివిక్రమ్. ఇక 26 నుంచి 31 వరకు హైదరాబాద్లోనే పాటల చిత్రీకరణ జరగబోతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్లోనే ప్రత్యేకమైన సెట్ కూడా వేస్తున్నారు. అలాగే, సెప్టెంబర్ 1 ను్ంచి 5 వరకు …
Read More »చాలా రోజుల తరువాత ఇండియాకు రకుల్..!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్కు దూరమై చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు ఈ బ్యూటీ. కేవలం టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెలల నుంచి కనిపించడం లేదు రకుల్. ఆ మధ్య ఎప్పుడో అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండన్ వెళ్లింది రకుల్. అక్కడే నెల రోజులపాటు …
Read More »కెరీర్ కోసం త్యాగం చేస్తున్న.. జేజమ్మ..!
ఏడాది కిందటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయింది అనుష్క. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు కనిపించడం లేదు. భాగమతి సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. దీంతో అనుష్క సినిమాలను వదిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివరకు తెలిసింది సినిమాలే ఆమెను వదిలేశాయని. దీంతో ఏ దర్శకుడు కూడా అనుష్క వైపు చూడటం లేదు. తాను సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా.. …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టెన్షన్.. టెన్షన్..!
పైరసీతో చచ్చిపోతున్న ఇండస్ట్రీని లీక్స్ కూడా భయపెడుతున్నాయి. కనీసం, పైరసీ అయినా నయం.. విడుదల తరువాత వస్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుదలకు ముందే రచ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంపై పగపట్టినట్టు పనికట్టుకుని మరీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్లో కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో అరవింద సమేత …
Read More »రైతులతో రేణు దేశాయ్..!
రేణుదేశాయ్, పదిహేనేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పినా.. ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఇప్పటికీ ఉంది. తనను పవన్ కళ్యాన్ మాజీ భార్య అని పిలవడం ఇష్టం లేదని చెబుతున్నా కూడా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఇలానే చూస్తున్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో తన జీవితానికి సంబంధించిన కీలక …
Read More »అర్జున్రెడ్డి సరికొత్త అవతారం..!
అర్జున్రెడ్డి, చిన్న సినిమాగా మొదలై ఇండస్ట్రీ గతిని మార్చేసిన పెద్ద సంచలనం. ఈ చిత్రం తరువాత మేకింగ్ మారిపోయింది. కొత్త కథలు రావడం మొదలైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ కథలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజయ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడల్ట్ ఇమేజ్ను చెరిపేసుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో. …
Read More »యాంకర్ రష్మి తొడలు చూసి.. నాది మరచిపోయను డైరెక్టర్ హాట్ కామెంట్స్
టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందాల ఆరబోస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి’. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ …
Read More »చేయకూడని పని చేసి.. చిక్కుల్లో పడిన కన్నడ హీరోయిన్..!
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ చేయకూడని పని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. శాండిల్వుడ్తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిధి చిక్కుల్లో పడింది. మైసూర్ ప్యాలెస్లో ఆమె తీసుకున్న ఫోటోలే అందుకు కారణమయ్యాయి. అయితే, మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు తీయడం నిషేధం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు దిగడమే కాకుండా.. ఆ …
Read More »